ETV Bharat / city

జైపాల్ రెడ్డి మరణం తీరని లోటు: హరీశ్

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని జైపాల్‌రెడ్డి పార్థివదేహానికి మాజీ మంత్రి హరీశ్ రావు నివాళులర్పించారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

author img

By

Published : Jul 29, 2019, 9:53 AM IST

harish

జైపాల్‌రెడ్డి మరణం దేశానికి, రాష్ట్రానికి తీరనిలోటని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఎన్నో ఉన్నతమైన పదవులను నిర్వర్తించారని పేర్కొన్నారు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని జైపాల్‌రెడ్డి పార్థివదేహానికి మాజీ మంత్రి హరీశ్ రావు నివాళులర్పించారు. విలువలతో కూడిన రాజకీయాలు చేశారని గుర్తుచేశారు. పార్లమెంట్​లో ఎన్నో అద్భుతమైన ప్రసంగాలు చేశారని తెలిపారు.

జైపాల్ రెడ్డి మరణం తీరని లోటు: హరీశ్

ఇదీ చూడండి: ప్రభుత్వ లాంఛనాలతో నేడే అంత్యక్రియలు

జైపాల్‌రెడ్డి మరణం దేశానికి, రాష్ట్రానికి తీరనిలోటని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఎన్నో ఉన్నతమైన పదవులను నిర్వర్తించారని పేర్కొన్నారు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని జైపాల్‌రెడ్డి పార్థివదేహానికి మాజీ మంత్రి హరీశ్ రావు నివాళులర్పించారు. విలువలతో కూడిన రాజకీయాలు చేశారని గుర్తుచేశారు. పార్లమెంట్​లో ఎన్నో అద్భుతమైన ప్రసంగాలు చేశారని తెలిపారు.

జైపాల్ రెడ్డి మరణం తీరని లోటు: హరీశ్

ఇదీ చూడండి: ప్రభుత్వ లాంఛనాలతో నేడే అంత్యక్రియలు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.