ETV Bharat / city

టీబీ కేసుల పెరుగుదలపై గవర్నర్ ఆందోళన - గవర్నర్ ట్వీట్

టీబీ కేసులు పెరగడంపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్​ ట్విట్టర్ వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాధి నిర్మూలనకు తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. క్షయవ్యాధి నియంత్రణ అధికారులతో ఇవాళ సమావేశం ఏర్పాటు చేశారు.

governer thamilisai sadeen tweet on tb patients increase in state
టీబీ కేసుల పెరుగుదలపై గవర్నర్ ఆందోళన
author img

By

Published : Feb 26, 2020, 12:30 PM IST

రాష్ట్రంలో టీబీ కేసుల పెరుగుదలపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్​ ఆందోళన వ్యక్తం చేశారు. 2025 నాటికి టీబీని నిర్మించాలని లక్ష్యం పెట్టుకున్నప్పటికీ కేసులు పెరగడంపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. భవిష్యత్​లో క్షయ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు చిత్తశుద్ధితో సేవ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు క్షయవ్యాధి నియంత్రణ అధికారుల బృందంతో గవర్నర్ సమావేశం కానున్నారు.

టీబీ కేసుల పెరుగుదలపై గవర్నర్ ఆందోళన

ఇదీ చూడండి: రహదారిపై రారాజులా సంచరిస్తూ.. భయం పుట్టిస్తున్న పెద్దపులి

రాష్ట్రంలో టీబీ కేసుల పెరుగుదలపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్​ ఆందోళన వ్యక్తం చేశారు. 2025 నాటికి టీబీని నిర్మించాలని లక్ష్యం పెట్టుకున్నప్పటికీ కేసులు పెరగడంపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. భవిష్యత్​లో క్షయ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు చిత్తశుద్ధితో సేవ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు క్షయవ్యాధి నియంత్రణ అధికారుల బృందంతో గవర్నర్ సమావేశం కానున్నారు.

టీబీ కేసుల పెరుగుదలపై గవర్నర్ ఆందోళన

ఇదీ చూడండి: రహదారిపై రారాజులా సంచరిస్తూ.. భయం పుట్టిస్తున్న పెద్దపులి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.