ETV Bharat / city

' దస్త్రాన్ని ఓ మనిషికి సంబంధించిన అంశంగా చూడండి' - governer narasimhan says to group one officers that they should be availabe twenty hours for the people

అధికారులు సాధారణ పౌరుల్లా వ్యవహరించినప్పుడే ప్రజల కష్టాలు తెలుస్తాయని గవర్నర్ నరసింహన్ అన్నారు. పాలన అంటే ప్రజలను సంతోషంగా ఉంచడం కోసం బాధ్యతతో విధులు నిర్వర్తించడమేనని స్పష్టం చేశారు.

"ప్రజలకు అందుబాటులో ఉండండి"
author img

By

Published : Aug 2, 2019, 2:35 PM IST

Updated : Aug 2, 2019, 3:08 PM IST

ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తూ విధులు నిర్వర్తించినపుడే అధికారులు విజయం సాధించినట్లని గవర్నర్​ నరసింహన్​ అన్నారు. హైదరాబాద్​ ఎంసీఆర్​హెచ్​ఆర్డీలో గ్రూప్​-1 శిక్షణ అధికారుల వీడ్కోలు సమావేశానికి ​ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు.. క్షేత్ర స్థాయికి వెళ్లి పని చేయాలని అధికారులకు సూచించారు. దస్త్రాన్ని పేపర్ లాగా చూడకుండా..అది ఓ మనిషికి సంబంధించిన అంశంగా గుర్తించాలన్నారు. సాధారణ పౌరులను దృష్టిలో పెట్టుకుని ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండాలని వివరించారు.

"ప్రజలకు అందుబాటులో ఉండండి"

ఇదీ చూడండి : చినజీయర్ స్వామి ఆశీస్సులు తీసుకున్న కర్ణాటక సీఎం

ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తూ విధులు నిర్వర్తించినపుడే అధికారులు విజయం సాధించినట్లని గవర్నర్​ నరసింహన్​ అన్నారు. హైదరాబాద్​ ఎంసీఆర్​హెచ్​ఆర్డీలో గ్రూప్​-1 శిక్షణ అధికారుల వీడ్కోలు సమావేశానికి ​ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు.. క్షేత్ర స్థాయికి వెళ్లి పని చేయాలని అధికారులకు సూచించారు. దస్త్రాన్ని పేపర్ లాగా చూడకుండా..అది ఓ మనిషికి సంబంధించిన అంశంగా గుర్తించాలన్నారు. సాధారణ పౌరులను దృష్టిలో పెట్టుకుని ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండాలని వివరించారు.

"ప్రజలకు అందుబాటులో ఉండండి"

ఇదీ చూడండి : చినజీయర్ స్వామి ఆశీస్సులు తీసుకున్న కర్ణాటక సీఎం

Last Updated : Aug 2, 2019, 3:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.