ETV Bharat / city

జీహెచ్​ఎంసీ ఆస్తి పన్ను వసూళ్లు రూ. 1401 కోట్లు

జీహెచ్​ఎంసీ రికార్డు స్థాయిలో ఈ ఏడాది ఆస్తిపన్ను వసూలు చేసింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ. 1401 కోట్లు వసూలయ్యాయి. భవన నిర్మాణ అనుమతుల ద్వారానే రూ. 854 కోట్లు సమకూరింది. ఎన్నికల విధులు ఉన్నప్పటికీ గతేడాదికి మించి ఆస్తి పన్ను సేకరించడంపై కమిషనర్​ దానకిశోర్​ అధికారులను అభినందించారు.

author img

By

Published : Apr 2, 2019, 6:34 AM IST

Updated : Apr 2, 2019, 7:50 AM IST

జీహెచ్​ఎంసీ పన్ను వసూళ్లు
గతేడాదితో పోలిస్తే అధికమైన జీహెచ్​ఎంసీ పన్ను వసూళ్లు
జీహెచ్​ఎంసీ 2018-19 ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్ను రూ. 1401.09 కోట్ల రూపాయలు వసూలు చేసింది. గతేడాదితో పోలిస్తే రూ.74 కోట్లు అదనంగా వసూలయ్యాయి. ప్రధానంగా నూతన భవన నిర్మాణ అనుమతుల ద్వారా రూ. 854 కోట్లు ఆదాయం లభించింది. ఈ ఏడాది కూడా ముందస్తుగా ఆస్తి పన్ను చెల్లించే వారి కోసం 5 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు జీహెచ్​ఎంసీ వెల్లడించింది.

వసూళ్లు ఇలా...

జీహెచ్​ఎంసీ నివాస భవనాలు యజమానుల నుంచి రూ. 461.83 కోట్లు, వాణిజ్య భవనాల నుంచి రూ. 778.70 కోట్లు సేకరించింది. ఆస్తి పన్ను ద్వారా రూ. 160.47 కోట్లు లభించాయి. ప్రధానంగా పట్టణ ప్రణాళిక విభాగం ద్వారా గణనీయమైన ఆదాయం వచ్చింది. ట్రేడ్​ లైసెన్స్​ ద్వారా రూ. 41.36 కోట్లు, అడ్వటైజ్​​మెంట్​ ఫీజు కింద రూ. 31.84 కోట్లు వసూలయ్యాయి. ఎన్నికల విధుల్లో తీవ్ర ఒత్తిడిలో ఉన్నప్పటికీ గతేడాదికి మించి ఆస్తిపన్ను సేకరించడంపై కమిషనర్​ దాన కిశోర్​ అధికారులను అభినందించారు.

ముందుగా చెల్లించేవారికి ఎర్లీబర్డ్

ప్రస్తుత ఆర్థిక ఏడాది ఆస్తిపన్నును ఏప్రిల్​ మాసంలో ముందస్తుగా చెల్లించేవారికి ఎర్లీబర్డ్​ పథకం ప్రకటించింది. ఏప్రిల్​ 6 నుంచి 30 లోపు పన్ను చెల్లించేవారికి 5 శాతం రిబేట్​ ఇవ్వనున్నట్లు కమిషనర్​ ప్రకటించారు. ఈ రాయితీ కేవలం ఈ ఆర్థిక సంవత్సరానికే పరిమితమని స్పష్టం చేశారు. జీహెచ్​ఎంసీ కార్యాలయాల్లోని అన్ని సిటిజన్​ సర్వీస్​ సెంటర్లు, మీ సేవా, ఈ సేవా కేంద్రాల్లో పన్ను చెల్లించవచ్చని తెలిపారు. ఆన్​లైన్​లోనూ ఎంపిక చేసిన బ్యాంక్​లలో, మై జీహెచ్​ఎంసీ మొబైల్​ యాప్​ ద్వారా చెల్లింపునకు అవకాశం ఉందని పేర్కొన్నారు. ఏప్రిల్​ 7 నుంచి ఈ సదుపాయం అందుబాటులోకి వస్తుందన్నారు.

ఇదీ చదవండి :కాంగ్రెస్​ అధికారిక పేజీలు తొలగించిన ఫేస్​బుక్!

గతేడాదితో పోలిస్తే అధికమైన జీహెచ్​ఎంసీ పన్ను వసూళ్లు
జీహెచ్​ఎంసీ 2018-19 ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్ను రూ. 1401.09 కోట్ల రూపాయలు వసూలు చేసింది. గతేడాదితో పోలిస్తే రూ.74 కోట్లు అదనంగా వసూలయ్యాయి. ప్రధానంగా నూతన భవన నిర్మాణ అనుమతుల ద్వారా రూ. 854 కోట్లు ఆదాయం లభించింది. ఈ ఏడాది కూడా ముందస్తుగా ఆస్తి పన్ను చెల్లించే వారి కోసం 5 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు జీహెచ్​ఎంసీ వెల్లడించింది.

వసూళ్లు ఇలా...

జీహెచ్​ఎంసీ నివాస భవనాలు యజమానుల నుంచి రూ. 461.83 కోట్లు, వాణిజ్య భవనాల నుంచి రూ. 778.70 కోట్లు సేకరించింది. ఆస్తి పన్ను ద్వారా రూ. 160.47 కోట్లు లభించాయి. ప్రధానంగా పట్టణ ప్రణాళిక విభాగం ద్వారా గణనీయమైన ఆదాయం వచ్చింది. ట్రేడ్​ లైసెన్స్​ ద్వారా రూ. 41.36 కోట్లు, అడ్వటైజ్​​మెంట్​ ఫీజు కింద రూ. 31.84 కోట్లు వసూలయ్యాయి. ఎన్నికల విధుల్లో తీవ్ర ఒత్తిడిలో ఉన్నప్పటికీ గతేడాదికి మించి ఆస్తిపన్ను సేకరించడంపై కమిషనర్​ దాన కిశోర్​ అధికారులను అభినందించారు.

ముందుగా చెల్లించేవారికి ఎర్లీబర్డ్

ప్రస్తుత ఆర్థిక ఏడాది ఆస్తిపన్నును ఏప్రిల్​ మాసంలో ముందస్తుగా చెల్లించేవారికి ఎర్లీబర్డ్​ పథకం ప్రకటించింది. ఏప్రిల్​ 6 నుంచి 30 లోపు పన్ను చెల్లించేవారికి 5 శాతం రిబేట్​ ఇవ్వనున్నట్లు కమిషనర్​ ప్రకటించారు. ఈ రాయితీ కేవలం ఈ ఆర్థిక సంవత్సరానికే పరిమితమని స్పష్టం చేశారు. జీహెచ్​ఎంసీ కార్యాలయాల్లోని అన్ని సిటిజన్​ సర్వీస్​ సెంటర్లు, మీ సేవా, ఈ సేవా కేంద్రాల్లో పన్ను చెల్లించవచ్చని తెలిపారు. ఆన్​లైన్​లోనూ ఎంపిక చేసిన బ్యాంక్​లలో, మై జీహెచ్​ఎంసీ మొబైల్​ యాప్​ ద్వారా చెల్లింపునకు అవకాశం ఉందని పేర్కొన్నారు. ఏప్రిల్​ 7 నుంచి ఈ సదుపాయం అందుబాటులోకి వస్తుందన్నారు.

ఇదీ చదవండి :కాంగ్రెస్​ అధికారిక పేజీలు తొలగించిన ఫేస్​బుక్!

Intro:TG_KRN_71_01_CONGRESSBAHIRANGASABA_AB_C10 రిపోర్టర్: తిరుపతి ప్లేస్: మానకొండూరు నియోజకవర్గం ముబైల్ నంబర్: 8297208099 పార్లమెంటరీ ఎన్నికల సందర్భంగా తిమ్మాపూర్ మండలం లోని అల్గునూర్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బహిరంగ సభను ఏర్పాటు చేశారు. మానకొండూర్ నియోజక వర్గ ఇంచార్జ్ కవ్వంపల్లి సత్యనారాయణ అధ్యక్షతన సభ జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఇ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీని ని ప్రధానిని చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ శ్రేణులు పనిచేయాలని పిలుపునిచ్చారు. కోసం నగర్ కరీంనగర్ ఎంపీ స్థానానికి పోటీ చేస్తున్న తనకు ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. అనంతరం జీవన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రతి నిరుపేద కుటుంబానికి నెలకు 6000 రూపాయల జీవన భృతి అందజేస్తామన్నారు కరెంట్ ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న తెరాసకు ముందే కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత కరెంట్ ఇచ్చిన ఘనత దక్కించుకుందని గుర్తు చేశారు. కరీంనగర్ కు రావలసిన ప్రభుత్వ వైద్య కళాశాలను మాజీ ఎంపీ మీ వినోద్ కుమార్ అడ్డుకున్నారని ఆరోపించారు కళాశాల ఏర్పాటు చేస్తే తనకు చెందిన ప్రతిమ వైద్య కళాశాల మూతపడుతుందని భయంతో ప్రభుత్వ మెడికల్ కళాశాలను రాకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గడిచిన నాలుగేళ్లలో దళితుల ఎవరికి 3 ఎకరాల భూమి అందిన దాఖలాలు లేవని అదే భూమి కోసం ఓ దళితుడు రసమయి బాలకిషన్ క్యాంప్ ఆఫీస్ ఎదురుగా ఆత్మహత్య చేసుకున్నది నిజం కాదా అని ప్రశ్నించారు ప్రజలంతా తెరాస ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు.


Body:TG_KRN_71_01_CONGRESSBAHIRANGASABA_AB_C10 రిపోర్టర్: తిరుపతి ప్లేస్: మానకొండూరు నియోజకవర్గం ముబైల్ నంబర్: 8297208099 పార్లమెంటరీ ఎన్నికల సందర్భంగా తిమ్మాపూర్ మండలం లోని అల్గునూర్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బహిరంగ సభను ఏర్పాటు చేశారు. మానకొండూర్ నియోజక వర్గ ఇంచార్జ్ కవ్వంపల్లి సత్యనారాయణ అధ్యక్షతన సభ జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఇ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీని ని ప్రధానిని చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ శ్రేణులు పనిచేయాలని పిలుపునిచ్చారు. కోసం నగర్ కరీంనగర్ ఎంపీ స్థానానికి పోటీ చేస్తున్న తనకు ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. అనంతరం జీవన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రతి నిరుపేద కుటుంబానికి నెలకు 6000 రూపాయల జీవన భృతి అందజేస్తామన్నారు కరెంట్ ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న తెరాసకు ముందే కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత కరెంట్ ఇచ్చిన ఘనత దక్కించుకుందని గుర్తు చేశారు. కరీంనగర్ కు రావలసిన ప్రభుత్వ వైద్య కళాశాలను మాజీ ఎంపీ మీ వినోద్ కుమార్ అడ్డుకున్నారని ఆరోపించారు కళాశాల ఏర్పాటు చేస్తే తనకు చెందిన ప్రతిమ వైద్య కళాశాల మూతపడుతుందని భయంతో ప్రభుత్వ మెడికల్ కళాశాలను రాకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గడిచిన నాలుగేళ్లలో దళితుల ఎవరికి 3 ఎకరాల భూమి అందిన దాఖలాలు లేవని అదే భూమి కోసం ఓ దళితుడు రసమయి బాలకిషన్ క్యాంప్ ఆఫీస్ ఎదురుగా ఆత్మహత్య చేసుకున్నది నిజం కాదా అని ప్రశ్నించారు ప్రజలంతా తెరాస ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు.


Conclusion:TG_KRN_71_01_CONGRESSBAHIRANGASABA_AB_C10 రిపోర్టర్: తిరుపతి ప్లేస్: మానకొండూరు నియోజకవర్గం ముబైల్ నంబర్: 8297208099 పార్లమెంటరీ ఎన్నికల సందర్భంగా తిమ్మాపూర్ మండలం లోని అల్గునూర్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బహిరంగ సభను ఏర్పాటు చేశారు. మానకొండూర్ నియోజక వర్గ ఇంచార్జ్ కవ్వంపల్లి సత్యనారాయణ అధ్యక్షతన సభ జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఇ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీని ని ప్రధానిని చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ శ్రేణులు పనిచేయాలని పిలుపునిచ్చారు. కోసం నగర్ కరీంనగర్ ఎంపీ స్థానానికి పోటీ చేస్తున్న తనకు ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. అనంతరం జీవన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రతి నిరుపేద కుటుంబానికి నెలకు 6000 రూపాయల జీవన భృతి అందజేస్తామన్నారు కరెంట్ ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న తెరాసకు ముందే కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత కరెంట్ ఇచ్చిన ఘనత దక్కించుకుందని గుర్తు చేశారు. కరీంనగర్ కు రావలసిన ప్రభుత్వ వైద్య కళాశాలను మాజీ ఎంపీ మీ వినోద్ కుమార్ అడ్డుకున్నారని ఆరోపించారు కళాశాల ఏర్పాటు చేస్తే తనకు చెందిన ప్రతిమ వైద్య కళాశాల మూతపడుతుందని భయంతో ప్రభుత్వ మెడికల్ కళాశాలను రాకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గడిచిన నాలుగేళ్లలో దళితుల ఎవరికి 3 ఎకరాల భూమి అందిన దాఖలాలు లేవని అదే భూమి కోసం ఓ దళితుడు రసమయి బాలకిషన్ క్యాంప్ ఆఫీస్ ఎదురుగా ఆత్మహత్య చేసుకున్నది నిజం కాదా అని ప్రశ్నించారు ప్రజలంతా తెరాస ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు.
Last Updated : Apr 2, 2019, 7:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.