ETV Bharat / city

జీహెచ్​ఎంసీ అధికారులకు కమిషనర్​ అభినందన

ఆస్తి పన్ను వసూళ్లలో గణనీయ వృద్ధి సాధించిన జీహెచ్​ఎంసీ అధికారులను కమిషనర్​ అభినందించారు. నిర్మాణ అనుమతుల ద్వారా రూ. 854 ​కోట్లు సేకరించడంపై టౌన్​ప్లానింగ్​ అధికారులను ప్రశంసించారు.

author img

By

Published : Apr 3, 2019, 5:47 AM IST

జీహెచ్​ఎంసీ
రికార్డు స్థాయిలో జీహెచ్​ఎంసీ ఆస్తిపన్ను వసూళ్లు
జీహెచ్​ఎంసీకి 2018-19 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో రూ. 1401 కోట్లకు పైగా ఆస్తి పన్నును సేకరించడంలో ప్రతిభ చూపిన అధికారులకు అభినందన సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో జీహెచ్​ఎంసీ కమిషనర్​ దానకిషోర్​, రెవెన్యూ విభాగం అడిషనల్​ కమిషనర్​ అద్వైత్​కుమార్​ సింగ్​, అధికారులు పాల్గొన్నారు. ప్రస్తుత పన్నుల విధానాన్ని మార్చకుండా అంతర్గత లోపాలను సవరించడం ద్వారా ఆదాయ మార్గాలను పెంచుకోవచ్చని కమిషనర్​ అన్నారు. గత ఆరు నెలలుగా ఎన్నికల విధుల్లో ఉన్నప్పటికీ పన్నుల సేకరణలో ఉత్తమ ఫలితాలు పొందడం జీహెచ్​ఎంసీ అధికారుల నిబద్ధతకు నిదర్శనమని దానకిషోర్​ ప్రశంసించారు.

ఇదీ చదవండి :దేశానికి కేసీఆర్​ లాంటి నాయకుడు కావాలి: కేటీఆర్

రికార్డు స్థాయిలో జీహెచ్​ఎంసీ ఆస్తిపన్ను వసూళ్లు
జీహెచ్​ఎంసీకి 2018-19 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో రూ. 1401 కోట్లకు పైగా ఆస్తి పన్నును సేకరించడంలో ప్రతిభ చూపిన అధికారులకు అభినందన సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో జీహెచ్​ఎంసీ కమిషనర్​ దానకిషోర్​, రెవెన్యూ విభాగం అడిషనల్​ కమిషనర్​ అద్వైత్​కుమార్​ సింగ్​, అధికారులు పాల్గొన్నారు. ప్రస్తుత పన్నుల విధానాన్ని మార్చకుండా అంతర్గత లోపాలను సవరించడం ద్వారా ఆదాయ మార్గాలను పెంచుకోవచ్చని కమిషనర్​ అన్నారు. గత ఆరు నెలలుగా ఎన్నికల విధుల్లో ఉన్నప్పటికీ పన్నుల సేకరణలో ఉత్తమ ఫలితాలు పొందడం జీహెచ్​ఎంసీ అధికారుల నిబద్ధతకు నిదర్శనమని దానకిషోర్​ ప్రశంసించారు.

ఇదీ చదవండి :దేశానికి కేసీఆర్​ లాంటి నాయకుడు కావాలి: కేటీఆర్

Intro:విజువల్స్ ఆఫీస్ సిస్టం నుండి పంపబడినవి.
కెమెరా. మనోజ్
tg_nzb_12_02_trs_road_show_avb_c11
( ). నిజామాబాద్ మండలంలోని గుండారం గ్రామంలో టిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత రోడ్ షో..
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గుండారం గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటుకు కృషి చేస్తానని, వచ్చే నెల నుండి బీడీ కార్మికులకు రెండు వేల భృతి ఇస్తామన్నారు. దేశంలో ఏరాష్ట్రంలో లేని విధంగా అనేక సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసి దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు.రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మనరాష్ట్రం లాగే దేశాన్ని కూడా అభివృద్ధి బాటలో నడిపించాలంటే టీఆర్ఎస్ పార్టీకి చెందిన 16 మంది లోక్సభ సభ్యులను గెలిపించాలన్నారు.
గతంలో లో రెండు సార్లు పార్లమెంటు సభ్యుడిగా పనిచేసిన మధుయాష్కి తన ఎంపీ నిధులను కూడా కర్చు చేయలేదని విమర్శించారు. భారతీయ జనతా పార్టీ అన్నీ అబద్ధాలు చెబుతుందని, ఆ పార్టీ భారతీయ జూట పార్టీగా పేరు మార్చుకుందని ఎద్దేవా చేశారు.
byte. కల్వకుంట్ల కవిత, టిఆర్ఎస్ నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి.


Body:నిజామాబాద్ గ్రామీణం


Conclusion:నిజామాబాద్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.