ETV Bharat / city

పంచాయతీరాజ్ సంస్థలకు పల్లెప్రగతి నిధులు.. రూ. 308 కోట్లు

author img

By

Published : Oct 9, 2020, 9:28 PM IST

అక్టోబర్​ నెలకు సంబంధించిన రూ. 308 కోట్ల పల్లెప్రగతి నిధులను పంచాయతీరాజ్​ శాఖ ఆయా సంస్థల ఖాతాకు జమచేసింది. ఇప్పటి వరకు పల్లెప్రగతి కింద రూ. 6, 648 కోట్లు ప్రభుత్వం ఇచ్చింది.

funds released for palle pragathi programme
పంచాయతీరాజ్ సంస్థలకు పల్లెప్రగతి నిధులు.. 308కోట్లు

పంచాయతీరాజ్ సంస్థలకు పల్లెప్రగతి నిధులు చేరాయి. అక్టోబర్ నెలకు సంబంధించిన రూ. 308 కోట్లను పంచాయతీరాజ్ శాఖ ఆయా సంస్థల ఖాతాకు జమచేసింది. అందులో గ్రామపంచాయతీలకు రూ. 277 కోట్ల 22 లక్షలు, మండల ప్రజాపరిషత్​లకు రూ. 20 కోట్ల 52 లక్షలు, జిల్లా ప్రజాపరిషత్​లకు రూ. 10 కోట్ల 26లక్షలు ఇచ్చారు.

ఇప్పటి వరకు పల్లెప్రగతి కింద రూ. 6, 648 కోట్ల ప్రభుత్వం ఇచ్చింది. ఇందులో గత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ నుంచి మార్చి వరకు రూ. 4,528 కోట్ల 50 లక్షలు కాగా... ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 2,155 కోట్ల 50 లక్షలు అందించారు.

పంచాయతీరాజ్ సంస్థలకు పల్లెప్రగతి నిధులు చేరాయి. అక్టోబర్ నెలకు సంబంధించిన రూ. 308 కోట్లను పంచాయతీరాజ్ శాఖ ఆయా సంస్థల ఖాతాకు జమచేసింది. అందులో గ్రామపంచాయతీలకు రూ. 277 కోట్ల 22 లక్షలు, మండల ప్రజాపరిషత్​లకు రూ. 20 కోట్ల 52 లక్షలు, జిల్లా ప్రజాపరిషత్​లకు రూ. 10 కోట్ల 26లక్షలు ఇచ్చారు.

ఇప్పటి వరకు పల్లెప్రగతి కింద రూ. 6, 648 కోట్ల ప్రభుత్వం ఇచ్చింది. ఇందులో గత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ నుంచి మార్చి వరకు రూ. 4,528 కోట్ల 50 లక్షలు కాగా... ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 2,155 కోట్ల 50 లక్షలు అందించారు.

ఇవీ చూడండి: 'హైదరాబాద్‌ తర్వాత రాష్ట్రంలోనే మెుదటి ల్యాబ్​'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.