జంతువులకు కరోనా సోకకుండా ఏపీ అటవీశాఖ అప్రమత్తం
జంతువులకు కరోనా సోకకుండా ఏపీ అటవీశాఖ అప్రమత్తం - జంతువులకు కరోనా సోకకుండా అడవీశాఖ అప్రమత్తం
మనుషులకే కాదు వన్యప్రాణులపై కూడా కరోనా ప్రభావం పడుతోంది. తాజాగా న్యూయార్క్ జూలో ఓ పులికి కరోనా పాజిటివ్ రావటం వల్ల అటవీశాఖ అప్రపత్తమైంది. రాష్ట్రంలోని జంతు ప్రదర్శనశాలలను మూసివేసి కరోనా వైరస్ సోకకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని చెపుతున్న ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ ఛీఫ్ కన్జర్వేటివ్ ఆఫీసర్ ప్రతీప్ కుమార్తో మాప్రతినిధి ముఖాముఖి.
![జంతువులకు కరోనా సోకకుండా ఏపీ అటవీశాఖ అప్రమత్తం forest-officers-alert-for-corona-in-ap](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6716085-848-6716085-1586358206355.jpg?imwidth=3840)
జంతువులకు కరోనా సోకకుండా ఏపీ అటవీశాఖ అప్రమత్తం
జంతువులకు కరోనా సోకకుండా ఏపీ అటవీశాఖ అప్రమత్తం