ETV Bharat / city

ఎన్నికల్లో గొడవ.. పోలింగ్​ బూత్​ వద్ద ఇరువర్గాల ఘర్షణ

author img

By

Published : Feb 17, 2021, 4:42 PM IST

ఏపీలో విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం చౌడవరంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఓటర్లను పోలింగ్ బూతుకు తీసుకొచ్చే విషయంలో గొడవ మెుదలైంది. పోలింగ్ బూతు వద్ద ఇరు వర్గాలు.. దాడి చేసుకున్నాయి.

ఎన్నికల్లో గొడవ.. పోలింగ్​ బూత్​ వద్ద ఇరువర్గాల ఘర్షణ
ఎన్నికల్లో గొడవ.. పోలింగ్​ బూత్​ వద్ద ఇరువర్గాల ఘర్షణ
ఎన్నికల్లో గొడవ.. పోలింగ్​ బూత్​ వద్ద ఇరువర్గాల ఘర్షణ

ఎన్నికల్లో గొడవ.. పోలింగ్​ బూత్​ వద్ద ఇరువర్గాల ఘర్షణ

ఇదీ చదవండి: విశాఖ చేరుకున్న సీఎం.. ఉక్కు కార్మిక సంఘాలతో సమావేశం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.