ETV Bharat / city

దారుణం: 18 నెలల కుమారుడిని గొంతుకోసి చంపిన తండ్రి

ఏపీలోని కర్నూలు జిల్లా సి.బెలగళ్‌ మండలం చింతమానుపల్లెలో దారుణం జరిగింది. మతిస్థిమితం లేని ఓ తండ్రి తన18 నెలలు కుమారుడి గొంతు కోసి చంపాడు.

author img

By

Published : Jun 13, 2020, 5:02 PM IST

Updated : Jun 13, 2020, 5:13 PM IST

father murderred his son in kurnool
దారుణం: 18 నెలలు కుమారుడి గొంతుకోసి చంపిన తండ్రి

ఆంధ్ర ప్రదేశ్​లోని కర్నూలు జిల్లా సి.బెలగళ్‌ మండలం చింతమానుపల్లెలో దారుణం జరిగింది. కన్న తండ్రే కాలయముడయ్యాడు. ఓ తండ్రి తన 18 నెలలు కుమారుడి గొంతు కోసి చంపాడు. నాగేశ్వర రెడ్డి, సరితలకు ఇద్దరు కుమారులు. చిన్న కొడుకు సందీప్​కు 18 నెలలు.

రాత్రి బాగా పొద్దుపోయాక తండ్రి కత్తితో బాలుడి గొంతు కోసి హత్య చేశాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కారణాలు తెలియాల్సి ఉంది. అతనికి మతిస్థిమితం లేదని..అందుకే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని బంధువులు తెలిపారు.

ఆంధ్ర ప్రదేశ్​లోని కర్నూలు జిల్లా సి.బెలగళ్‌ మండలం చింతమానుపల్లెలో దారుణం జరిగింది. కన్న తండ్రే కాలయముడయ్యాడు. ఓ తండ్రి తన 18 నెలలు కుమారుడి గొంతు కోసి చంపాడు. నాగేశ్వర రెడ్డి, సరితలకు ఇద్దరు కుమారులు. చిన్న కొడుకు సందీప్​కు 18 నెలలు.

రాత్రి బాగా పొద్దుపోయాక తండ్రి కత్తితో బాలుడి గొంతు కోసి హత్య చేశాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కారణాలు తెలియాల్సి ఉంది. అతనికి మతిస్థిమితం లేదని..అందుకే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని బంధువులు తెలిపారు.

ఇవీ చూడండి: అకాల వర్షాలతో రైతన్న కష్టం నేలపాలు!

Last Updated : Jun 13, 2020, 5:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.