ఏపీ పరిపాలన వికేంద్రీకరణతో పాటు సీఆర్డీఏ రద్దు బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపటంపై తుళ్లూరులో రైతులు ఆందోళనకు దిగారు. గవర్నర్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ రహదారిపై బైఠాయించారు. ఏపీ పాలనా రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, రైతులకు మధ్య వాగ్వాదం నెలకొంది.
ఏపీ గవర్నర్ తీరుకు నిరసనగా తుళ్లూరులో రైతుల ధర్నా - రాజధాని బిల్లులకు గవర్నర్ ఆమోదం
ఏపీ రాజధాని బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపటంపై అమరావతి రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ రహదారిపై బైఠాయించారు.
![ఏపీ గవర్నర్ తీరుకు నిరసనగా తుళ్లూరులో రైతుల ధర్నా amaravathi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8246777-879-8246777-1596197629914.jpg?imwidth=3840)
ఏపీ గవర్నర్ తీరుకు నిరసనగా తుళ్లూరులో రైతుల ధర్నా
ఏపీ పరిపాలన వికేంద్రీకరణతో పాటు సీఆర్డీఏ రద్దు బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపటంపై తుళ్లూరులో రైతులు ఆందోళనకు దిగారు. గవర్నర్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ రహదారిపై బైఠాయించారు. ఏపీ పాలనా రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, రైతులకు మధ్య వాగ్వాదం నెలకొంది.