ETV Bharat / city

అంబేడ్కర్ విగ్రహం కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమే: వీహెచ్

పంజాగుట్ట ప్రధాన కూడలి వద్ద అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేయకపోతే... ప్రాణత్యాగానికైనా సిద్ధమని మాజీ ఎంపీ వి. హనుమంతరావు అన్నారు. శాసనసభ సమావేశాలలోపు ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేయకపోతే... ఆమరణ దీక్ష చేస్తానని ప్రకటించారు.

author img

By

Published : Sep 15, 2020, 3:56 PM IST

Updated : Sep 15, 2020, 5:49 PM IST

farmer mp v hanumantharao demand for ambedkar statue at panjagutta circle
అంబేడ్కర్ విగ్రహం కోసం ప్రాణత్యాాగనికైనా సిద్ధమే: వీహెచ్

అంబేద్కర్ విగ్రహాన్ని పంజాగుట్ట ప్రధాన కూడలి వద్ద ఏర్పాటు చేసే విషయాన్ని... శాసనసభ సమావేశాలలోపు రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేయాలని మాజీ ఎంపీ హనుమంతరావు డిమాండ్ చేశారు.

లేనిపక్షంలో అసెంబ్లీ సమావేశాల అనంతరం ఆమరణ దీక్ష చేస్తానని ప్రకటించారు. దేశానికి దిశానిర్దేశం చేసిన అంబేద్కర్ విగ్రహా ఏర్పాటు కోసం ప్రాణ త్యాగానికైన సిద్ధమని స్పష్టం చేశారు.

అంబేద్కర్ విగ్రహాన్ని పంజాగుట్ట ప్రధాన కూడలి వద్ద ఏర్పాటు చేసే విషయాన్ని... శాసనసభ సమావేశాలలోపు రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేయాలని మాజీ ఎంపీ హనుమంతరావు డిమాండ్ చేశారు.

లేనిపక్షంలో అసెంబ్లీ సమావేశాల అనంతరం ఆమరణ దీక్ష చేస్తానని ప్రకటించారు. దేశానికి దిశానిర్దేశం చేసిన అంబేద్కర్ విగ్రహా ఏర్పాటు కోసం ప్రాణ త్యాగానికైన సిద్ధమని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: కేంద్ర విద్యుత్ చట్టం చాలా ప్రమాదకరం: కేసీఆర్

Last Updated : Sep 15, 2020, 5:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.