ETV Bharat / city

రూ.10వేల టికెట్ ఉన్నా​ లఘు దర్శనం లేదా? శ్రీవారి భక్తుల ఆందోళన - tirumala news

పదివేల రూపాయలు చెల్లించి శ్రీవాణి టిక్కెట్ల ద్వారా దర్శనానికి వచ్చిన తమకు లఘు దర్శనం కల్పించలేదని ఆరోపిస్తూ... తిరుమలలో పలువురు భక్తులు ఆందోళనకు దిగారు

ttd protest
ttd protest
author img

By

Published : Dec 26, 2020, 2:46 PM IST

రూ.10వేల టికెట్ ఉన్నా​ లఘు దర్శనం లేదా? శ్రీవారి భక్తుల ఆందోళన

ఏపీలోని తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తులు ఆందోళనకు దిగారు. పదివేల రూపాయలు చెల్లించి శ్రీవాణి టిక్కెట్ల ద్వారా దర్శనంకు వచ్చే తమకు లఘు దర్శనం కల్పించలేదని ఆరోపించారు.

మహిళలు అని కూడా చూడకుండా తోసేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, వృద్ధులను సైతం భద్రతా సిబ్బంది బలవంతంగా నెట్టేశారంటూ ఆక్షేపించారు. భక్తుల పట్ల వ్యవహరించే తీరు ఇదేనా అంటూ నిలదీశారు.

ఇదీ చదవండి: తెల్లారిన జీవితాలు... రోడ్డు ప్రమాదంలో మరణించిన ఐదుగురు కూలీలు

రూ.10వేల టికెట్ ఉన్నా​ లఘు దర్శనం లేదా? శ్రీవారి భక్తుల ఆందోళన

ఏపీలోని తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తులు ఆందోళనకు దిగారు. పదివేల రూపాయలు చెల్లించి శ్రీవాణి టిక్కెట్ల ద్వారా దర్శనంకు వచ్చే తమకు లఘు దర్శనం కల్పించలేదని ఆరోపించారు.

మహిళలు అని కూడా చూడకుండా తోసేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, వృద్ధులను సైతం భద్రతా సిబ్బంది బలవంతంగా నెట్టేశారంటూ ఆక్షేపించారు. భక్తుల పట్ల వ్యవహరించే తీరు ఇదేనా అంటూ నిలదీశారు.

ఇదీ చదవండి: తెల్లారిన జీవితాలు... రోడ్డు ప్రమాదంలో మరణించిన ఐదుగురు కూలీలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.