ETV Bharat / city

నాపై నమోదైన కేసులపై త్వరలో మాట్లాడతా: దేవినేని ఉమా

author img

By

Published : Apr 21, 2021, 9:36 PM IST

తనపై నమోదైన కేసులపై త్వరలోనే మాట్లాడుతానని తెదేపా నేత, ఏపీ మాజీ మంత్రి దేవినేని ఉమా స్పష్టం చేశారు. ఈ నెల 15న రెండోదశ కరోనా వ్యాక్సిన్ తీసుకున్నట్లు తెలిపారు.

devineni uma
నాపై నమోదైన కేసులపై త్వరలో మాట్లాడతా: దేవినేని ఉమా

తనపై నమోదైన కేసులపై త్వరలోనే మాట్లాడుతానని తెదేపా నేత, ఏపీ మాజీ మంత్రి దేవినేని ఉమా తెలిపారు. గతనెల 15న మొదటిదశ, ఈ నెల 15న రెండోదశ కరోనా టీకా తీసుకున్నట్లు వెల్లడించారు. వైద్యుల సలహాతో కొవిడ్ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

తనపై నమోదైన కేసులపై త్వరలోనే మాట్లాడుతానని తెదేపా నేత, ఏపీ మాజీ మంత్రి దేవినేని ఉమా తెలిపారు. గతనెల 15న మొదటిదశ, ఈ నెల 15న రెండోదశ కరోనా టీకా తీసుకున్నట్లు వెల్లడించారు. వైద్యుల సలహాతో కొవిడ్ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

ఇదీ చదవండి: వచ్చే నెల నుంచి 18ఏళ్లు పైబడిన వారికి కూడా వ్యాక్సినేషన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.