ETV Bharat / city

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మరో ఐదు కరోనా​ కేసులు - కుత్బుల్లాపూర్​ కొవిడ్​-19 తాజా వార్తలు

మేడ్చల్​ జిల్లాలో రోజు రోజుకు కరోనా వైరస్​ విజృంభిస్తోంది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో ఇవాళ్ల ఐదు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

covid-19 cases updates in quthbullapur constituency medchal district
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మరో ఐదు కరోనా​ కేసులు
author img

By

Published : Jun 13, 2020, 8:22 PM IST

Updated : Jun 13, 2020, 10:34 PM IST

మేడ్చల్​ జిల్లాలో కొవిడ్​-19 కేసులు పెరుగుతున్నాయి. కుత్బూల్లాపూర్​ నియోజకవర్గంలో ఇవాళ కొత్తగా ఐదు కరోనా పాజిటివ్​ కేసులు నిర్థారణయ్యాయి. వాటిల్లో రెండు గాజులరామరం, రెండు నిజాంపేట్ పరిధిలో, ఒకటి జగద్గిరిగుట్టలో నమోదైనట్లు వైద్యాధికారులు వెల్లడించారు.

నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటివరకు 83 కరోనా పాజిటివ్​ కేసులు నమోదైయ్యాయి. అందులో 32 మంది కోలుకుని డిశ్చార్జి కాగా... ఏడుగురు మృతి చెందారు. ప్రస్తుతం 44 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు.

మేడ్చల్​ జిల్లాలో కొవిడ్​-19 కేసులు పెరుగుతున్నాయి. కుత్బూల్లాపూర్​ నియోజకవర్గంలో ఇవాళ కొత్తగా ఐదు కరోనా పాజిటివ్​ కేసులు నిర్థారణయ్యాయి. వాటిల్లో రెండు గాజులరామరం, రెండు నిజాంపేట్ పరిధిలో, ఒకటి జగద్గిరిగుట్టలో నమోదైనట్లు వైద్యాధికారులు వెల్లడించారు.

నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటివరకు 83 కరోనా పాజిటివ్​ కేసులు నమోదైయ్యాయి. అందులో 32 మంది కోలుకుని డిశ్చార్జి కాగా... ఏడుగురు మృతి చెందారు. ప్రస్తుతం 44 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి: వారికి స్మార్ట్​ఫోన్లే లేవ్- మరి ఆన్​లైన్​లో చదువెలా?

Last Updated : Jun 13, 2020, 10:34 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.