ETV Bharat / city

పోసాని కృష్ణమురళికి కరోనా పాజిటివ్

సినీ నటుడు పోసాని కృష్ణమురళికి కరోనా సోకింది. ప్రస్తుతం గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో పోసాని చికిత్స పొందుతున్నారు.

author img

By

Published : Jul 30, 2021, 11:42 AM IST

పోసానికి కరోనా
పోసానికి కరోనా

సినీనటుడు పోసాని కృష్ణమురళికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని పోసాని గురువారం వెల్లడించారు. గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో పోసాని చికిత్స పొందుతున్నారు. తనకు, తన కుటుంబసభ్యులకు కూడా కొవిడ్​ సోకిందని పోసాని తెలిపారు.


నాకు కరోనా రావడం వల్ల 2 చిత్రాల షూటింగ్‌లు వాయిదా పడ్డాయి. నా వల్ల అసౌకర్యం కలిగిన దర్శక, నిర్మాతలు, హీరోలు క్షమించాలి' అని పోసాని పేర్కొన్నారు. అందరి ఆశీస్సులతో కోలుకొని త్వరలో షూటింగ్‌లో పాల్గొంటాను అని అన్నారు పోసాని.

సినీనటుడు పోసాని కృష్ణమురళికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని పోసాని గురువారం వెల్లడించారు. గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో పోసాని చికిత్స పొందుతున్నారు. తనకు, తన కుటుంబసభ్యులకు కూడా కొవిడ్​ సోకిందని పోసాని తెలిపారు.


నాకు కరోనా రావడం వల్ల 2 చిత్రాల షూటింగ్‌లు వాయిదా పడ్డాయి. నా వల్ల అసౌకర్యం కలిగిన దర్శక, నిర్మాతలు, హీరోలు క్షమించాలి' అని పోసాని పేర్కొన్నారు. అందరి ఆశీస్సులతో కోలుకొని త్వరలో షూటింగ్‌లో పాల్గొంటాను అని అన్నారు పోసాని.

ఇదీ చదవండి: ప్రభాస్ 'రాధేశ్యామ్'​ సంక్రాంతికి రిలీజ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.