ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 525కు చేరింది. ఇవాళ ఉదయం 9 నుంచి రాత్రి 7 వరకు 23 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో అత్యధికంగా గుంటూరు జిల్లాలో 122 కేసులు నమోదయ్యాయి. కొత్తగా కరోనాతో మరో ముగ్గురు మృతి చెందగా....మెుత్తం 14 మంది ఇప్పటివరకు మృతి చెందారు.
ఏపీలో 525కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు - latest updates of corona
ఆంధ్రప్రదేశ్లో కరోనా రోజురోజుకు విజృంభిస్తోంది. ఇప్పటివరకు మెుత్తం వైరస్ కేసుల సంఖ్య 525కి చేరింది.
![ఏపీలో 525కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు corona-in-ap](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6807249-306-6807249-1586965945378.jpg?imwidth=3840)
ఏపీలో 525కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు
ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 525కు చేరింది. ఇవాళ ఉదయం 9 నుంచి రాత్రి 7 వరకు 23 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో అత్యధికంగా గుంటూరు జిల్లాలో 122 కేసులు నమోదయ్యాయి. కొత్తగా కరోనాతో మరో ముగ్గురు మృతి చెందగా....మెుత్తం 14 మంది ఇప్పటివరకు మృతి చెందారు.