ETV Bharat / city

మరో రెండు పాజిటివ్... రాష్ట్రంలో 39కి చేరిన కరోనా కేసులు

author img

By

Published : Mar 25, 2020, 5:46 AM IST

రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 39కి చేరింది. భద్రాద్రి కొత్తగూడెంలో పాజిటివ్​ వచ్చిన యువకుడితో సన్నిహితంగా ఉన్న ఇద్దరికి వచ్చినట్టు వైద్యారోగ్యశాఖ తెలిపింది.

corona cases in telangana
మరో రెండు పాజిటివ్... రాష్ట్రంలో 39కి చేరిన కరోనా కేసులు

రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 39కి చేరాయి. మరో రెండు కేసులు నమోదైనట్టు వైద్యారోగ్యశాఖ స్పెషల్​ హెల్త్​ బులెటిన్​ విడుదల చేసింది. p38-భద్రాద్రి కొతగూడేనికి చెందిన 57 ఏళ్ల పురుషుడిగా గుర్తించారు. పాజిటివ్ వచ్చిన యువకుడి కుటుంబ సభ్యుడిగా తెలిపారు. p39ను అదే యువకుడితో సన్నిహితంగా ఉన్న మరో వృద్ధురాలి గుర్తించారు. రాష్ట్రంలో ప్రైమరీ కాంటాక్ట్ కరోనా పాజిటివ్ కేసులు 5కు చేరాయి.

రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 39కి చేరాయి. మరో రెండు కేసులు నమోదైనట్టు వైద్యారోగ్యశాఖ స్పెషల్​ హెల్త్​ బులెటిన్​ విడుదల చేసింది. p38-భద్రాద్రి కొతగూడేనికి చెందిన 57 ఏళ్ల పురుషుడిగా గుర్తించారు. పాజిటివ్ వచ్చిన యువకుడి కుటుంబ సభ్యుడిగా తెలిపారు. p39ను అదే యువకుడితో సన్నిహితంగా ఉన్న మరో వృద్ధురాలి గుర్తించారు. రాష్ట్రంలో ప్రైమరీ కాంటాక్ట్ కరోనా పాజిటివ్ కేసులు 5కు చేరాయి.

ఇదీ చూడండి: భారత్​ లాక్​డౌన్​: 21 రోజులు అందుబాటులో ఉండేవి ఇవే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.