ETV Bharat / city

ప్రజలు ఆకలితో అలమటించొద్దు: కేసీఆర్​

విపత్కర పరిస్థితుల్లో ప్రజలు ఆకలితో అలమటించవద్దని సీఎం కేసీఆర్​ కోరారు. ఏ రాష్ట్రాలకు చెందిన వారినైనా ఆదుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. పారిశ్రామిక కూలీలు, ఇతర రంగాల కూలీలు కార్పొరేషన్లలో పనిచేస్తున్న వారికి ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఒక్కరికి భోజనం పెట్టే బాధ్యత తనపై ఉందన్నారు.

author img

By

Published : Mar 27, 2020, 5:38 PM IST

Updated : Mar 27, 2020, 7:58 PM IST

cm kcr on food
ప్రజలు ఆకలితో అలమటించవద్దు: కేసీఆర్​

హాస్టళ్లు మూస్తారని ఇతర రాష్ట్రాల విద్యార్థులు భయపడుతున్నారు. విద్యార్థులు ఉండే హాస్టళ్లు ఎట్టి పరిస్థితుల్లో మూయరు. పేదలు, బిచ్చగాళ్లు, కూలీలు ఆకలితో బాధపడకుండా చర్యలు తీసుకుంటున్నాం. పౌల్ట్రీలు, డెయిరీలకు గడ్డి తరలించే వాహనాలను ఎవరూ అడ్డుకోరు. చికెన్‌ తింటే వ్యాధి ప్రబలుతుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. శారీరక దారుఢ్యంతో పాటు రోగ నిరోధక శక్తి పెంచుకోవాలి. చికెన్‌, గుడ్లు తింటే రోగనిరోధక శక్తి పెరిగి కరోనా కట్టడికి ఉపయోగపడుతుంది. రోగ నిరోధక శక్తి పెరగడానికి విటమిన్‌ సీ పండ్లు తోడ్పడతాయి. - ముఖ్యమంత్రి కేసీఆర్​

ప్రజలు ఆకలితో అలమటించవద్దు: కేసీఆర్​

హాస్టళ్లు మూస్తారని ఇతర రాష్ట్రాల విద్యార్థులు భయపడుతున్నారు. విద్యార్థులు ఉండే హాస్టళ్లు ఎట్టి పరిస్థితుల్లో మూయరు. పేదలు, బిచ్చగాళ్లు, కూలీలు ఆకలితో బాధపడకుండా చర్యలు తీసుకుంటున్నాం. పౌల్ట్రీలు, డెయిరీలకు గడ్డి తరలించే వాహనాలను ఎవరూ అడ్డుకోరు. చికెన్‌ తింటే వ్యాధి ప్రబలుతుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. శారీరక దారుఢ్యంతో పాటు రోగ నిరోధక శక్తి పెంచుకోవాలి. చికెన్‌, గుడ్లు తింటే రోగనిరోధక శక్తి పెరిగి కరోనా కట్టడికి ఉపయోగపడుతుంది. రోగ నిరోధక శక్తి పెరగడానికి విటమిన్‌ సీ పండ్లు తోడ్పడతాయి. - ముఖ్యమంత్రి కేసీఆర్​

ప్రజలు ఆకలితో అలమటించవద్దు: కేసీఆర్​

ఇవీ చూడండి: ఒక్క రోజే పది మందికి కరోనా పాజిటివ్​..జాగ్రత్త సుమా..!

Last Updated : Mar 27, 2020, 7:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.