ETV Bharat / city

గణాధిపతికి ప్రత్యేక పూజలు చేసిన ముఖ్యమంత్రి

author img

By

Published : Aug 22, 2020, 4:41 PM IST

వినాయక చవితి సందర్భంగా ప్రగతి భవన్​లో ఏర్పాటుచేసిన గణపతి విగ్రహానికి ముఖ్యమంత్రి కేసీఆర్​ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్​, ఎంపీ సంతోశ్​కుమార్​, సీఎం సతీమణి శోభ, కేటీఆర్​ సతీమతి శైలిమ పాల్గొన్నారు.

cm kcr offers prayers to lord ganesh on ganesh chaturthi
గణాధిపతికి ప్రత్యేక పూజలు చేసిన ముఖ్యమంత్రి

వినాయక చవితి సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రగతి భవన్​లో ఏర్పాటుచేసిన మట్టి గణపతి విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ సహా కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్​, మంత్రి కేటీఆర్​.. గణనాథునికి పూజలు చేశారు. సీఎం కేసీఆర్ సతీమణి శోభ, మంత్రి కేటీఆర్ సతీమణి శైలిమ, రాజ్యసభ సభ్యుడు సంతోశ్​ కుమార్ తదితరులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.

గణాధిపతికి ప్రత్యేక పూజలు చేసిన ముఖ్యమంత్రి

ఇవీచూడండి: పందిళ్లు వదిలేసి... ఇళ్లకే పరిమితమైన గణనాథుడు

వినాయక చవితి సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రగతి భవన్​లో ఏర్పాటుచేసిన మట్టి గణపతి విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ సహా కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్​, మంత్రి కేటీఆర్​.. గణనాథునికి పూజలు చేశారు. సీఎం కేసీఆర్ సతీమణి శోభ, మంత్రి కేటీఆర్ సతీమణి శైలిమ, రాజ్యసభ సభ్యుడు సంతోశ్​ కుమార్ తదితరులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.

గణాధిపతికి ప్రత్యేక పూజలు చేసిన ముఖ్యమంత్రి

ఇవీచూడండి: పందిళ్లు వదిలేసి... ఇళ్లకే పరిమితమైన గణనాథుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.