ETV Bharat / city

లాక్​డౌన్​ను రెడ్​ జోన్లకే పరిమితం చేయండి: ఏపీ సీఎం జగన్ - AP cm jagan on lock down

లాక్‌డౌన్‌ను రెడ్‌జోన్ల వరకే పరిమితం చేయాలని ప్రధానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్ విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రులతో ప్రధాని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్​లో జగన్ తన అభిప్రాయాలను వెల్లడించారు.

AP cm jagan on lock down latest news
AP cm jagan on lock down latest news
author img

By

Published : Apr 11, 2020, 4:58 PM IST

లాక్‌డౌన్‌ను రెడ్‌జోన్ల వరకే పరిమితం చేయాలని ప్రధాని మోదీకి ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి జగన్ విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రులతో ప్రధాని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్​లో ఏపీ సీఎం జగన్ తన అభిప్రాయాలను వెల్లడించారు. రాష్ట్రంలోని 676 మండలాల్లో 81 మండలాలను కరోనా ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించామని చెప్పారు. ఆ మండలాల వరకే లాక్‌డౌన్‌ను పరిమితం చేయాలని ప్రధానిని కోరారు. జనం గుమిగూడకుండా నియంత్రణ చర్యలు తీసుకోవచ్చని అభిప్రాయపడ్డారు. సినిమా హాళ్లు, మాల్స్‌, పాఠశాలలు యథావిధిగా మూసివేయవచ్చని జగన్ చెప్పారు. కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామన్నారు.

లాక్‌డౌన్‌ను రెడ్‌జోన్ల వరకే పరిమితం చేయాలని ప్రధాని మోదీకి ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి జగన్ విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రులతో ప్రధాని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్​లో ఏపీ సీఎం జగన్ తన అభిప్రాయాలను వెల్లడించారు. రాష్ట్రంలోని 676 మండలాల్లో 81 మండలాలను కరోనా ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించామని చెప్పారు. ఆ మండలాల వరకే లాక్‌డౌన్‌ను పరిమితం చేయాలని ప్రధానిని కోరారు. జనం గుమిగూడకుండా నియంత్రణ చర్యలు తీసుకోవచ్చని అభిప్రాయపడ్డారు. సినిమా హాళ్లు, మాల్స్‌, పాఠశాలలు యథావిధిగా మూసివేయవచ్చని జగన్ చెప్పారు. కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.