ETV Bharat / city

రాజధాని ఎక్కడికీ పోదు.. అమరావతి రైతులకు చంద్రబాబు భరోసా

CBN MEET: ఏపీలోని మందడం శిబిరం వద్ద రాజధాని కోసం దీక్ష చేస్తున్న అమరావతి రైతులను.. తెదేపా అధినేత చంద్రబాబు కలిశారు. రాజధాని ఎక్కడికీ వెళ్లదని.. ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు.

author img

By

Published : Jul 18, 2022, 4:41 PM IST

రాజధాని ఎక్కడికీ పోదు.. అమరావతి రైతులకు చంద్రబాబు భరోసా
రాజధాని ఎక్కడికీ పోదు.. అమరావతి రైతులకు చంద్రబాబు భరోసా
రాజధాని ఎక్కడికీ పోదు.. అమరావతి రైతులకు చంద్రబాబు భరోసా

CBN MEET: ఆంధ్రప్రదేశ్​లోని మందడం శిబిరం వద్ద ఒకే రాజధాని నినాదంతో దీక్షలు చేస్తున్న అమరావతి రైతులను తెదేపా అధినేత చంద్రబాబు కలిశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసి వస్తుండగా.. మందడం శిబిరం వద్ద ఆయన ఆగారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు ఆకుపచ్చ కండువా కప్పిన రైతులు.. జై చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు. రాజధాని ఎక్కడికీ వెళ్లదని, రైతులు ధైర్యంగా ఉండాలని చంద్రబాబు వారికి భరోసా ఇచ్చారు.

రాజధాని ఎక్కడికీ పోదు.. అమరావతి రైతులకు చంద్రబాబు భరోసా

CBN MEET: ఆంధ్రప్రదేశ్​లోని మందడం శిబిరం వద్ద ఒకే రాజధాని నినాదంతో దీక్షలు చేస్తున్న అమరావతి రైతులను తెదేపా అధినేత చంద్రబాబు కలిశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసి వస్తుండగా.. మందడం శిబిరం వద్ద ఆయన ఆగారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు ఆకుపచ్చ కండువా కప్పిన రైతులు.. జై చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు. రాజధాని ఎక్కడికీ వెళ్లదని, రైతులు ధైర్యంగా ఉండాలని చంద్రబాబు వారికి భరోసా ఇచ్చారు.

ఇవీ చదవండి:

కొనసాగుతోన్న రాష్ట్రపతి పోలింగ్​.. ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం కేసీఆర్​

'వచ్చే 25 ఏళ్ల భవిష్యత్​ను నిర్మించుకోవాల్సిన సమయమిది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.