ETV Bharat / city

'డబుల్' ఇళ్ల జాప్యానికి చిత్తశుద్ధి లేకపోవడమే కారణం: కిషన్​రెడ్డి

హైదరాబాద్​లోని ముషీరాబాద్​లో నిర్మాణంలో ఉన్న డబుల్​ బెడ్​రూమ్​ ఇళ్లను కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్​ రెడ్డి పరిశీలించారు. నిర్మాణ పనులు ప్రారంభించి ఏడాదన్నర కావొస్తున్నా.. ఇంకా ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

author img

By

Published : Oct 5, 2020, 12:07 PM IST

central-minister-kishan-reddy-inspects-double-bed-room-construction-at-musheerabad
'డబుల్' ఇళ్ల జాప్యానికి చిత్తశుద్ధి లేకపోవడమే కారణం: కిషన్​రెడ్డి

హైదరాబాద్​లోని ముషీరాబాద్​లో నిర్మిస్తున్న డబుల్​ బెడ్​ రూమ్​ ఇళ్లను కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్​ రెడ్డి పరిశీలించారు. ఏడాదిన్నర నుంచి ఇంకా నిర్మాణ పనులు పూర్తి చేయకపోవడం పట్ల ఆయన అసహనం ప్రదర్శించారు.

లబ్ధిదారులకు కేంద్రం వాటా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని.. త్వరితగతిన ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు పంపిణీ చేయాలని డిమాండ్​ చేశారు. పేద ప్రజలకు మేలు చేయాలన్న చిత్తశుద్ధి లేకపోవడం వల్లే.. నిర్మాణ పనులు జాప్యం కావడానికి కారణం అని ఆరోపించారు.

హైదరాబాద్​లోని ముషీరాబాద్​లో నిర్మిస్తున్న డబుల్​ బెడ్​ రూమ్​ ఇళ్లను కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్​ రెడ్డి పరిశీలించారు. ఏడాదిన్నర నుంచి ఇంకా నిర్మాణ పనులు పూర్తి చేయకపోవడం పట్ల ఆయన అసహనం ప్రదర్శించారు.

లబ్ధిదారులకు కేంద్రం వాటా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని.. త్వరితగతిన ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు పంపిణీ చేయాలని డిమాండ్​ చేశారు. పేద ప్రజలకు మేలు చేయాలన్న చిత్తశుద్ధి లేకపోవడం వల్లే.. నిర్మాణ పనులు జాప్యం కావడానికి కారణం అని ఆరోపించారు.

ఇదీ చదవండి: శ్రీశైలం ఘంటామఠంలో బయటపడ్డ బంగారు నాణేలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.