ETV Bharat / city

వివేకా హత్య కేసు: పులివెందులకు సీబీఐ బృందం

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టేందుకు పులివెందులకు వెళ్లింది సీబీఐ బృందం.

author img

By

Published : Jul 19, 2020, 1:04 PM IST

cbi-team-went-to-pulivendula-to-investigate-vivekananda-reddy-murder-case
వివేకా హత్య కేసు: పులివెందులకు సీబీఐ బృందం

ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును విచారించేందుకు సీబీఐ బృందం కడప నుంచి పులివెందులకు వెళ్లింది. ఈ బృందంలో మొత్తం ఏడుగురు సభ్యులు ఉన్నారు. శనివారం కడప ఆర్​ అండ్ బీ అతిథి గృహానికి చేరుకున్న సీబీఐ అధికారులు.. రాత్రి అక్కడే బస చేసి ఇవాళ ఉదయం పులివెందులకు వెళ్లారు. తొలుత వివేకానందరెడ్డి నివాసాన్ని పరిశీలించి దర్యాప్తు ప్రారంభిస్తారు. అనుమానితులను విచారిస్తారని సమాచారం.

ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును విచారించేందుకు సీబీఐ బృందం కడప నుంచి పులివెందులకు వెళ్లింది. ఈ బృందంలో మొత్తం ఏడుగురు సభ్యులు ఉన్నారు. శనివారం కడప ఆర్​ అండ్ బీ అతిథి గృహానికి చేరుకున్న సీబీఐ అధికారులు.. రాత్రి అక్కడే బస చేసి ఇవాళ ఉదయం పులివెందులకు వెళ్లారు. తొలుత వివేకానందరెడ్డి నివాసాన్ని పరిశీలించి దర్యాప్తు ప్రారంభిస్తారు. అనుమానితులను విచారిస్తారని సమాచారం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.