ETV Bharat / city

ప్రతాప్ రెడ్డి పేరును తొలగించండి.. జగన్ అక్రమాస్తుల కేసులో వాదనలు

author img

By

Published : Mar 16, 2021, 9:37 PM IST

ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో ప్రతాప్ రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యంపై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. ప్రతాప్ రెడ్డిని ఛార్జ్​షీట్ నుంచి తొలగించాలని... ఆయన తరఫు న్యాయవాది వాదించారు. గురువారం మరోసారి వాదనలు కొనసాగనున్నాయి.

jagan
ప్రతాప్ రెడ్డి పేరును తొలగించండి.. జగన్ అక్రమాస్తుల కేసులో వాదనలు

ఏపీ ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసులో పెన్నా ప్రతాప్ రెడ్డి అభియోగాలపై హైదరాబాద్​ సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. పెన్నా గ్రూప్ సంస్థల పెట్టుబడులు నిబంధనలకు అనుగుణంగానే ఉన్నాయని.. ప్రతాప్ రెడ్డిని ఛార్జ్​షీట్ నుంచి తొలగించాలని ఇవాళ కూడా ఆయన తరఫు న్యాయవాది వాదించారు.

గురువారం మరోసారి వాదనలు కొనసాగనున్నాయి. జగతి పబ్లికేషన్స్, వాన్​పిక్, రాంకీ ఛార్జ్​షీట్లపై విచారణ రేపటికి, పెన్నా ఛార్జ్​ షీట్​పై ఎల్లుండికి వాయిదా పడింది.

ఏపీ ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసులో పెన్నా ప్రతాప్ రెడ్డి అభియోగాలపై హైదరాబాద్​ సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. పెన్నా గ్రూప్ సంస్థల పెట్టుబడులు నిబంధనలకు అనుగుణంగానే ఉన్నాయని.. ప్రతాప్ రెడ్డిని ఛార్జ్​షీట్ నుంచి తొలగించాలని ఇవాళ కూడా ఆయన తరఫు న్యాయవాది వాదించారు.

గురువారం మరోసారి వాదనలు కొనసాగనున్నాయి. జగతి పబ్లికేషన్స్, వాన్​పిక్, రాంకీ ఛార్జ్​షీట్లపై విచారణ రేపటికి, పెన్నా ఛార్జ్​ షీట్​పై ఎల్లుండికి వాయిదా పడింది.

ఇవీచూడండి: భైంసా అల్లర్ల ఘటనలో 42 మంది అరెస్ట్‌: ఐజీ నాగిరెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.