ETV Bharat / city

ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోండి: బీజేవైఎం

author img

By

Published : Jul 17, 2020, 11:21 PM IST

కరోనా వ్యాప్తితో ప్రజలు ఉపాధి కోల్పొయిన తరుణంలో ప్రైవేటు పాఠశాలలు మాత్రం ఫీజుల పేరుతో తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతున్నాయంటూ బీజేవైఎం ఆరోపించింది. అధిక ఫీజులు వసూలు చేస్తున్న స్కూల్స్​పై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేస్తూ కూకట్​పల్లిలో నిరసన చేపట్టింది.

Breaking News

కరోనా విపత్కర సమయంలో ప్రైవేటు పాఠశాలలు ఆన్​లైన్​ క్లాసుల పేరుతో దోపిడికి పాల్పడుతున్నాయని జీజెవైఎం నేతలు ఆరోపించారు. కూకట్​పల్లిలోని ది క్రిక్​ పాఠశాల వద్ద ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఆన్​లైన్​ క్లాసుల పేరుతో ఇష్టానుసారం ఫీజుల వసూలు చేస్తున్న ప్రైవేట్​ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

జీవో నెెెెెెంబర్ 46ను అమలు చేసి తల్లిదండ్రులను కాపాడాలని కోరారు. కార్యక్రమంలో బీజేవైఎమ్ రాష్ట్ర కార్యదర్శి విజ్జిత్ వర్మతో పాటు తదితరులు ఉన్నారు.

కరోనా విపత్కర సమయంలో ప్రైవేటు పాఠశాలలు ఆన్​లైన్​ క్లాసుల పేరుతో దోపిడికి పాల్పడుతున్నాయని జీజెవైఎం నేతలు ఆరోపించారు. కూకట్​పల్లిలోని ది క్రిక్​ పాఠశాల వద్ద ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఆన్​లైన్​ క్లాసుల పేరుతో ఇష్టానుసారం ఫీజుల వసూలు చేస్తున్న ప్రైవేట్​ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

జీవో నెెెెెెంబర్ 46ను అమలు చేసి తల్లిదండ్రులను కాపాడాలని కోరారు. కార్యక్రమంలో బీజేవైఎమ్ రాష్ట్ర కార్యదర్శి విజ్జిత్ వర్మతో పాటు తదితరులు ఉన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.