ETV Bharat / city

'కార్మికులారా... ధైర్యం కోల్పోవద్దు'

author img

By

Published : Oct 13, 2019, 12:54 PM IST

ఆర్టీసీ డ్రైవర్​ శ్రీనివాస్​రెడ్డి మృతిపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్​ సంతాపం ప్రకటించారు. ఆయన మరణం తీవ్ర దిగ్ర్భాంతిని కలిగించిందని ఆవేదన చెందారు.

ఖమ్మం ఆర్టీసీ డ్రైవర్​ మృతిపై లక్ష్మణ్​ సంతాపం
ఖమ్మం ఆర్టీసీ డ్రైవర్​ మృతిపై లక్ష్మణ్​ సంతాపం
ఆర్టీసీ డ్రైవర్​ శ్రీనివాస్​రెడ్డి మృతి చెందారన్న వార్త తీవ్ర దిగ్ర్భాంతిని కలిగించిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఆవేదన చెందారు. ఆయన మరణం పట్ల భాజపా రాష్ట్ర శాఖ తరఫున సంతాపం ప్రకటించారు. శ్రీనివాస్​రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆర్టీసీ కార్మికులకు కమలం పార్టీ అండగా ఉంటుందని, ధైర్యం కోల్పోవద్దని విజ్ఞప్తి చేశారు.

ఖమ్మం ఆర్టీసీ డ్రైవర్​ మృతిపై లక్ష్మణ్​ సంతాపం
ఆర్టీసీ డ్రైవర్​ శ్రీనివాస్​రెడ్డి మృతి చెందారన్న వార్త తీవ్ర దిగ్ర్భాంతిని కలిగించిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఆవేదన చెందారు. ఆయన మరణం పట్ల భాజపా రాష్ట్ర శాఖ తరఫున సంతాపం ప్రకటించారు. శ్రీనివాస్​రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆర్టీసీ కార్మికులకు కమలం పార్టీ అండగా ఉంటుందని, ధైర్యం కోల్పోవద్దని విజ్ఞప్తి చేశారు.
Tg_hyd_13_13_bjp_laxman_condolence_av_3182061 రిపోర్టర్: జ్యోతి కిరణ్ Note: ఫైల్ విజువల్స్ వాడుకోగలరు ( ) ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి మృతి చెందారన్న వార్త తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ తెలిపారు. శ్రీనివాస్ రెడ్డి మృతి పట్ల భాజపా రాష్ట్ర శాఖ తరపున సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ... పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నామన్నారు. ఆర్టీసీ కార్మికులకు భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని ధైర్యం కోల్పోవద్దని విజ్ఞప్తి చేశారు.....vis

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.