ETV Bharat / city

బీసీల హక్కులను తెరాస కాలరాస్తోంది: లక్ష్మణ్​ - telangana varthalu

బీసీలు నిర్మాణాత్మక పోరాటం చేయాల్సిన అవసరం ఉందని భాజపా ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. గ్రేటర్​ ఎన్నికల్లో గెలిచిన ముషీరాబాద్​ నియోజకవర్గం కార్పొరేటర్లను ఆయన సన్మానించారు.

బీసీల హక్కులను ప్రభుత్వం కాలరాస్తోంది: లక్ష్మణ్​
బీసీల హక్కులను ప్రభుత్వం కాలరాస్తోంది: లక్ష్మణ్​
author img

By

Published : Jan 10, 2021, 7:31 PM IST

బీసీల పట్ల వివక్షత చూపుతున్న తెరాస ప్రభుత్వంపై రాజీలేని పోరాటం చేయాలని భాజపా ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో విజయం సాధించిన ముషీరాబాద్ నియోజకవర్గం కార్పొరేటర్లను హైదరాబాద్ బాగ్​లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం మినీ హాలులో ఆయన సన్మానించారు.

కమలం పార్టీ బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని లక్ష్మణ్​ అన్నారు. తెరాస సర్కారు బీసీ జాబితాలోకి మైనార్టీలను చేర్చి బీసీల హక్కులను కాలరాస్తోందని ఆరోపించారు. బీసీలు నిర్మాణాత్మక పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.

బీసీల హక్కులను ప్రభుత్వం కాలరాస్తోంది: లక్ష్మణ్​

ఇదీ చదవండి: అవినీతిపై విచారణకు నేను సిద్ధం.. మరి మీరు: మంత్రి పువ్వాడ

బీసీల పట్ల వివక్షత చూపుతున్న తెరాస ప్రభుత్వంపై రాజీలేని పోరాటం చేయాలని భాజపా ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో విజయం సాధించిన ముషీరాబాద్ నియోజకవర్గం కార్పొరేటర్లను హైదరాబాద్ బాగ్​లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం మినీ హాలులో ఆయన సన్మానించారు.

కమలం పార్టీ బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని లక్ష్మణ్​ అన్నారు. తెరాస సర్కారు బీసీ జాబితాలోకి మైనార్టీలను చేర్చి బీసీల హక్కులను కాలరాస్తోందని ఆరోపించారు. బీసీలు నిర్మాణాత్మక పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.

బీసీల హక్కులను ప్రభుత్వం కాలరాస్తోంది: లక్ష్మణ్​

ఇదీ చదవండి: అవినీతిపై విచారణకు నేను సిద్ధం.. మరి మీరు: మంత్రి పువ్వాడ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.