పెరుగుతున్న వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించాలంటే ప్రతి పౌరుడు బాధ్యతగా మొక్కలు నాటాలని బిగ్బాస్-4 విజేత అభిజీత్ కోరాడు.
ఎంపీ జోగినిపల్లి సంతోశ్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డితో కలిసి మొక్కలు నాటాడు. అనంతరం... తన స్నేహితులైన సోహెల్, హారిక, కళ్యాణీకి ఈ హరిత సవాల్ విసిరాడు.