ETV Bharat / city

ఏపీలో కరోనా తగ్గుముఖం.. కొత్తగా 1,221 కేసులు

author img

By

Published : Nov 20, 2020, 7:42 PM IST

ఏపీలో కరోనా ఉద్ధృతి క్రమేపీ తగ్గుతోంది. గత 24 గంటల్లో 1,221 మందికి కొవిడ్ సోకగా.. 10 మంది మరణించారు. 1,829 మంది వైరస్ నుంచి కోలుకుని ఇళ్లకు వెళ్లారు. 15,382 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

AP CORONA CASES
ఏపీలో కరోనా తగ్గుముఖం.. కొత్తగా 1,221 కేసులు

ఏపీలో గడిచిన 24 గంటల్లో 66,002 నమూనాలు పరీక్షించగా 1,221 మందికి కరోనా నిర్ధరణయ్యింది. మహమ్మారి వల్ల పది మంది మరణించారు. 1,829 మంది కోలుకొని ఇళ్లకు వెళ్లారు. మొత్తం కేసుల సంఖ్య 8,59,932కు చేరింది. ఇప్పటివరకు 8,37,630 మంది కోలుకోగా.. 15,382 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 6,920 మంది మరణించారు.

AP CORONA CASES
ఏపీలో తాజా కేసులు

అనంతపురం జిల్లాలో అత్యధికంగా 202 మంది కొత్తగా కొవిడ్ బారిన పడగా.. కర్నూలులో అత్యల్పంగా 19 మందికి వైరస్ సోకింది. కృష్ణా జిల్లాలో 198, చిత్తూరులో 175, పశ్చిమ గోదావరిలో 145, గుంటూరులో 144, విశాఖపట్టణంలో 69, కడపలో 65, ప్రకాశంలో 50, నెల్లూరులో 47, అనంతపురంలో 41, శ్రీకాకుళంలో 34, విజయనగరంలో 32 మందికి కరోనా సోకినట్లు ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. చిత్తూరు, కృష్ణాల్లో ఇద్దరు.. తూర్పు గోదావరి, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, విశాఖపట్నంలో ఒక్కొక్కరు చొప్పున మహమ్మారితో మరణించారని పేర్కొంది.

ఇవీచూడండి: 'రెమ్​డెసివిర్​తో ఎలాంటి ప్రయోజనం లేదు'

ఏపీలో గడిచిన 24 గంటల్లో 66,002 నమూనాలు పరీక్షించగా 1,221 మందికి కరోనా నిర్ధరణయ్యింది. మహమ్మారి వల్ల పది మంది మరణించారు. 1,829 మంది కోలుకొని ఇళ్లకు వెళ్లారు. మొత్తం కేసుల సంఖ్య 8,59,932కు చేరింది. ఇప్పటివరకు 8,37,630 మంది కోలుకోగా.. 15,382 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 6,920 మంది మరణించారు.

AP CORONA CASES
ఏపీలో తాజా కేసులు

అనంతపురం జిల్లాలో అత్యధికంగా 202 మంది కొత్తగా కొవిడ్ బారిన పడగా.. కర్నూలులో అత్యల్పంగా 19 మందికి వైరస్ సోకింది. కృష్ణా జిల్లాలో 198, చిత్తూరులో 175, పశ్చిమ గోదావరిలో 145, గుంటూరులో 144, విశాఖపట్టణంలో 69, కడపలో 65, ప్రకాశంలో 50, నెల్లూరులో 47, అనంతపురంలో 41, శ్రీకాకుళంలో 34, విజయనగరంలో 32 మందికి కరోనా సోకినట్లు ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. చిత్తూరు, కృష్ణాల్లో ఇద్దరు.. తూర్పు గోదావరి, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, విశాఖపట్నంలో ఒక్కొక్కరు చొప్పున మహమ్మారితో మరణించారని పేర్కొంది.

ఇవీచూడండి: 'రెమ్​డెసివిర్​తో ఎలాంటి ప్రయోజనం లేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.