ETV Bharat / city

జీఈఎస్​లో కేసీఆర్​ ఆతిథ్యానికి ట్రంప్​ ఫిదా​ - america president dobaldo trump appreciate kcr

రాష్ట్రపతి భవన్​లో అమెరికా అధ్యక్షుడి గౌరవార్థం ఇచ్చిన విందు సందర్భంగా కేసీఆర్​, ట్రంప్​ మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. 2018లో నిర్వహించిన జీఈఎస్​ సదస్సు ప్రస్తావన వచ్చినట్లు తెలుస్తోంది.

america president dobaldo trump appreciate telangan cm chandra shekar rao
కేసీఆర్​ ఆతిథ్యాన్ని మెచ్చుకున్న ట్రంప్​
author img

By

Published : Feb 26, 2020, 7:34 AM IST

Updated : Feb 27, 2020, 10:24 AM IST

ప్రపంచ పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సదస్సు (జీఈఎస్‌)కు ఆతిథ్యం బాగుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అభినందించారు. రాష్ట్రపతిభవన్‌లో మంగళవారం రాత్రి నిర్వహించిన విందు సందర్భంగా ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్‌తో కరచాలనం చేసి జీఈఎస్‌ గురించి ప్రస్తావించారు. సదస్సుకు మీరు హాజరవుతారని భావించామని ట్రంప్​తో కేసీఆర్​ అన్నట్లు తెలిసింది. సదస్సుకు రావాలని తాను ప్రయత్నించినా సాధ్యం కాలేదని అగ్రరాజ్య అధినేత సమాధానమిచ్చినట్లు సమాచారం.

ప్రపంచ పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సదస్సు (జీఈఎస్‌)కు ఆతిథ్యం బాగుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అభినందించారు. రాష్ట్రపతిభవన్‌లో మంగళవారం రాత్రి నిర్వహించిన విందు సందర్భంగా ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్‌తో కరచాలనం చేసి జీఈఎస్‌ గురించి ప్రస్తావించారు. సదస్సుకు మీరు హాజరవుతారని భావించామని ట్రంప్​తో కేసీఆర్​ అన్నట్లు తెలిసింది. సదస్సుకు రావాలని తాను ప్రయత్నించినా సాధ్యం కాలేదని అగ్రరాజ్య అధినేత సమాధానమిచ్చినట్లు సమాచారం.

ఇదీ చూడండి: ట్రంప్‌ పర్యటనపై విదేశీ మీడియా ఏమందంటే..

Last Updated : Feb 27, 2020, 10:24 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.