ETV Bharat / city

రాజ్యాంగ స్ఫూర్తితోనే పనిచేస్తున్నాం: పోచారం

author img

By

Published : Nov 26, 2019, 3:09 PM IST

అసెంబ్లీ ఆవరణలో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్​, మహాత్మ గాంధీ విగ్రహాలకు శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్​ పోచారం శ్రీనివాస్​ రెడ్డి ఘన నివాళులర్పించారు.

70th constitutional day celebrations at telangana assembly
assembly

రాజ్యాంగం మనకు ఒక గ్రంథమని, కుల మతాలకు అతీతమైందని శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తామంతా రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేస్తున్నట్లు చెప్పారు. అసెంబ్లీ ఆవరణలో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్​, మహాత్మ గాంధీ విగ్రహాలకు శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్​ పోచారం శ్రీనివాస్​ రెడ్డి పుష్ఫగుచ్ఛాలతో ఘన నివాళులర్పించారు. శాసనసభ, మండలి తరఫున రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని పోచారం తెలిపారు. రాజ్యాంగ స్ఫూర్తితోనే రాష్ట్రంలో ఎన్నో పథకాలను అమలు చేసుకుంటున్నామని శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి పలువురు మంత్రులు పాల్గొన్నారు.

అసెంబ్లీలో రాజ్యాంగ దినోత్సవం సంబురాలు

ఇదీ చూడండి: రాజ్యాంగస్ఫూర్తికి పునరంకితం అవుదాం: కేసీఆర్

రాజ్యాంగం మనకు ఒక గ్రంథమని, కుల మతాలకు అతీతమైందని శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తామంతా రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేస్తున్నట్లు చెప్పారు. అసెంబ్లీ ఆవరణలో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్​, మహాత్మ గాంధీ విగ్రహాలకు శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్​ పోచారం శ్రీనివాస్​ రెడ్డి పుష్ఫగుచ్ఛాలతో ఘన నివాళులర్పించారు. శాసనసభ, మండలి తరఫున రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని పోచారం తెలిపారు. రాజ్యాంగ స్ఫూర్తితోనే రాష్ట్రంలో ఎన్నో పథకాలను అమలు చేసుకుంటున్నామని శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి పలువురు మంత్రులు పాల్గొన్నారు.

అసెంబ్లీలో రాజ్యాంగ దినోత్సవం సంబురాలు

ఇదీ చూడండి: రాజ్యాంగస్ఫూర్తికి పునరంకితం అవుదాం: కేసీఆర్

TG_Hyd_45_26_Speakar_Pocharam_On_Conistitution_day_AB_3038066 Reporter: Tirupal Reddy Script: Razaq Note: ఫీడ్ అసెంబ్లీ OFC నుంచి వచ్చింది. ( ) రాజ్యాంగం మనకు ఒక గ్రంథమని కులాలకు మతాలకు అతీతమైందని శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తామంతా రాజ్యాంగ స్పూర్తితో పనిచేస్తున్నట్లు చెప్పారు. అసెంబ్లీ ఆవరణలోని రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్, గాంధీ మహాత్మ విగ్రహాలకు శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో కలిసి పుష్ఫగుచ్చాలు ఉంచి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి పలువురు మంత్రులు పాల్గొన్నారు. శాసనసభ, మండలి తరపున రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగం రూపు దిద్దుకున్న తర్వాత అమలు చేసుకుంటున్నామని సభాపతి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని పోచారం తెలిపారు. రాజ్యాంగం భారత్‌కు అతిపెద్ద శక్తిగా శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రపతి వరకు అందరికి ఒకే గ్రంథం రాజ్యాంగంగా ఉందని చెప్పారు. బైట్: పోచారం శ్రీనివాస్ రెడ్డి, శాసనసభాపతి బైట్: గుత్తా సుఖేందర్ రెడ్డి, మండలి చైర్మన్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.