ETV Bharat / city

రాష్ట్రంలో మరో 170 కరోనా కేసులు, ఒకరు మృతి

author img

By

Published : Mar 6, 2021, 10:00 AM IST

రాష్ట్రంలో కరోనా కేసులు మూడు లక్షలకు చేరువయ్యాయి. మృతుల సంఖ్య 1,693కు చేరింది. ప్రస్తుతం 1,936 యాక్టివ్ కేసులున్నాయి.

telangana corona cases
రాష్ట్రంలో మరో 170 కరోనా కేసులు

రాష్ట్రంలో మరో 170 కరోనా కేసులు నమోదయ్యాయి. గ్రేటర్​ హైదరాబాద్​ పరిధిలోనే 28 మంది కొవిడ్​ బారిన పడ్డారు. ఇప్పటి వరకు 2,99,742 మందికి కరోనా సోకింది.

కరోనా వైరస్​తో తాజాగా ఒకరు మృతిచెందగా.. మొత్తం మృతుల సంఖ్య 1,694కు చేరింది. మహమ్మారి నుంచి కోలుకొని మరో 196 మంది బాధితులు ఇళ్లకు వెళ్లారు. ప్రస్తుతం 1,936 యాక్టివ్ కేసులున్నాయి. హోం ఐసోలేషన్‌లో 812 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.

ఇవీచూడండి: ట్రాన్స్‌జెండర్లు రక్తదానం చేయొద్దా?

రాష్ట్రంలో మరో 170 కరోనా కేసులు నమోదయ్యాయి. గ్రేటర్​ హైదరాబాద్​ పరిధిలోనే 28 మంది కొవిడ్​ బారిన పడ్డారు. ఇప్పటి వరకు 2,99,742 మందికి కరోనా సోకింది.

కరోనా వైరస్​తో తాజాగా ఒకరు మృతిచెందగా.. మొత్తం మృతుల సంఖ్య 1,694కు చేరింది. మహమ్మారి నుంచి కోలుకొని మరో 196 మంది బాధితులు ఇళ్లకు వెళ్లారు. ప్రస్తుతం 1,936 యాక్టివ్ కేసులున్నాయి. హోం ఐసోలేషన్‌లో 812 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.

ఇవీచూడండి: ట్రాన్స్‌జెండర్లు రక్తదానం చేయొద్దా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.