ఆదిలాబాద్లో ఆర్టీసీ కార్మికుల నిరసన 43వ రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా కార్మికులు సుందరయ్య భవన్లో రిలే దీక్షలు చేపట్టారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ తీరును దుయ్యబడుతూ నినాదాలు చేశారు. సీఎం కేసీఆర్ మొండి వైఖరి విడనాడి తమ నాయకులతో చర్చలు జరపాలని కోరారు.
ఆదిలాబాద్లో ఆర్టీసీ కార్మికుల రిలే దీక్షలు
ఆదిలాబాద్ కేంద్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె 43వ రోజు కొనసాగుతుంది. సుందరయ్య భవన్లో కార్మికులు రిలే దీక్షలు చేపట్టారు.
![ఆదిలాబాద్లో ఆర్టీసీ కార్మికుల రిలే దీక్షలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5082583-185-5082583-1573895695590.jpg?imwidth=3840)
ఇదీ చూడండి: ఆర్టీసీ ఐకాస తగ్గినా.. ప్రభుత్వ స్పందన లేదు..?
ఆదిలాబాద్లో ఆర్టీసీ కార్మికుల నిరసన 43వ రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా కార్మికులు సుందరయ్య భవన్లో రిలే దీక్షలు చేపట్టారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ తీరును దుయ్యబడుతూ నినాదాలు చేశారు. సీఎం కేసీఆర్ మొండి వైఖరి విడనాడి తమ నాయకులతో చర్చలు జరపాలని కోరారు.
ఇదీ చూడండి: ఆర్టీసీ ఐకాస తగ్గినా.. ప్రభుత్వ స్పందన లేదు..?
ఏ.అశోక్ కుమార్, ఆదిలాబాద్, 8008573587
-----------------------------------
(): ఆదిలాబాద్లో ఆర్టీసీ కార్మికుల నిరసన 43వ రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా సుందరయ్య భవన్ లో కార్మికులు రిలే దీక్షలు చేపట్టారు తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ తీరును దుయ్య బడుతూ నినాదాలు చేశారు...vsss
Body:4
Conclusion:8