ETV Bharat / city

జిల్లాలో కొత్తగా 29 కరోనా పాజిటివ్ కేసులు.. ఒకరు మృతి - ఆదిలాబాద్​ కరోనా వివరాలు

ఆదిలాబాద్​ జిల్లాలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. గురువారం కొత్తగా 29 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒకరు మృతి చెందారు. జిల్లాలో ఇప్పటి వరకు 260 మంది మహమ్మారి బారిన పడగా 75 మంది కొలుకున్నారు. మిగిలిన వారు చికిత్స పొందుతున్నారు.

జిల్లాలో కొత్తగా 29 కరోనా పాజిటివ్ కేసులు.. ఒకరు మృతి
జిల్లాలో కొత్తగా 29 కరోనా పాజిటివ్ కేసులు.. ఒకరు మృతి
author img

By

Published : Jul 31, 2020, 12:02 PM IST

ఆదిలాబాద్ జిల్లాలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతూనే ఉంది. జిల్లాలో గురువారం ఒక్క రోజే 29 కరోనా కేసులు నమోదయ్యాయి. జిల్లాలోని రిమ్స్ ఆస్పత్రిలో 163 శాంపిళ్లను సేకరించగా అందులో 29 మందికి వైరస్​ సోకింది. ఓ వృద్ధురాలు కరోనా బారినపడి మృతి చెందగా, మొత్తం మృతుల సంఖ్య నాలుగుకు చేరింది.

జిల్లాలో ఇప్పటివరకు 260 మంది కరోనా సోకగా.. 75 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 181 మంది బాధితుల్లో 46 మంది రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. ముగ్గురు హైదరాబాదులోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మిగిలిన 132 మంది హో క్వారంటైన్​లో ఉన్నారు.

ఆదిలాబాద్ జిల్లాలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతూనే ఉంది. జిల్లాలో గురువారం ఒక్క రోజే 29 కరోనా కేసులు నమోదయ్యాయి. జిల్లాలోని రిమ్స్ ఆస్పత్రిలో 163 శాంపిళ్లను సేకరించగా అందులో 29 మందికి వైరస్​ సోకింది. ఓ వృద్ధురాలు కరోనా బారినపడి మృతి చెందగా, మొత్తం మృతుల సంఖ్య నాలుగుకు చేరింది.

జిల్లాలో ఇప్పటివరకు 260 మంది కరోనా సోకగా.. 75 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 181 మంది బాధితుల్లో 46 మంది రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. ముగ్గురు హైదరాబాదులోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మిగిలిన 132 మంది హో క్వారంటైన్​లో ఉన్నారు.

ఇవీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 1,986 కరోనా కేసులు నమోదు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.