ETV Bharat / business

భారీగా పెరిగిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో ప్రస్తుత ధరలు ఎంతంటే?

author img

By

Published : Oct 18, 2022, 11:16 AM IST

Updated : Oct 18, 2022, 12:05 PM IST

దేశంలో బంగారం ధర పెరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో పది గ్రాముల పసిడి, కిలో వెండి ధరలు ఇలా ఉన్నాయి.

gold and silver rates today
gold rates today

Gold Rate Today : దేశంలోని పసిడి ధర పెరిగింది. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ. 1,067 పెరిగి ప్రస్తుతం రూ.51,900 గా ఉంది. కేజీ వెండి ధర రూ.1,568 పెరిగి.. రూ.57,823 వద్ద కొనసాగుతోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి.

  • Gold price in Hyderabad: హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం ధర రూ.51,900 గా ఉంది. కిలో వెండి ధర రూ.57,823 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.51,900 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.57,823గా ఉంది.
  • Gold price in Vizag: విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.51,900 గా ఉంది. కేజీ వెండి ధర రూ.57,823 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర రూ.51,900 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.57,823 వద్ద కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే?..
అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1,660 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 18.88 డాలర్ల వద్ద ఉంది.

లాభాల్లో స్టాక్​ మార్కెట్లు..
దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో దూసుకుపోతున్నాయి. ప్రారంభంలో 600 పాయింట్లకు పైగా ఎగిసిన సెన్సెక్స్‌ ప్రస్తుతం 577 పాయింట్ల లాభంతో 58,988 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 168 పాయింట్లు ఎగబాకి 17,480 వద్ద కదలాడుతోంది. హిందాల్కో, భారతి ఎయిర్​టెల్, ఎం&ఎం, ఎంల్&టీ భారీ లాభాల్లో ఉండగా కోల్‌ ఇండియా, ఎన్టీపీసీ నష్టాల్లో కూరుకుపోయాయి.

క్రిప్టోకరెన్సీల ధరలు..
ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ రూ.16,06,458 పలుకుతోంది. ఇథీరియంతో సహా పలు క్రిప్టోకరెన్సీల ధరలు ఇలా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్​ రూ.16,06,458
ఇథీరియం రూ.1,09,538
టెథర్​ రూ.82.07
యూఎస్​డీ కాయిన్

రూ.82.03

ఇదీ చదవండి: ఐరోపా దేశాలకు భారీగా ఔషధ ఎగుమతులు.. కలిసి రానున్న 'చైనా ప్లస్‌ వన్‌' విధానం

మరిన్ని ఆఫర్లతో వస్తున్న ఫ్లిప్​కార్ట్​.. త్వరలోనే 'బిగ్​ దీపావళి సేల్​'

Gold Rate Today : దేశంలోని పసిడి ధర పెరిగింది. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ. 1,067 పెరిగి ప్రస్తుతం రూ.51,900 గా ఉంది. కేజీ వెండి ధర రూ.1,568 పెరిగి.. రూ.57,823 వద్ద కొనసాగుతోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి.

  • Gold price in Hyderabad: హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం ధర రూ.51,900 గా ఉంది. కిలో వెండి ధర రూ.57,823 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.51,900 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.57,823గా ఉంది.
  • Gold price in Vizag: విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.51,900 గా ఉంది. కేజీ వెండి ధర రూ.57,823 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర రూ.51,900 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.57,823 వద్ద కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే?..
అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1,660 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 18.88 డాలర్ల వద్ద ఉంది.

లాభాల్లో స్టాక్​ మార్కెట్లు..
దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో దూసుకుపోతున్నాయి. ప్రారంభంలో 600 పాయింట్లకు పైగా ఎగిసిన సెన్సెక్స్‌ ప్రస్తుతం 577 పాయింట్ల లాభంతో 58,988 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 168 పాయింట్లు ఎగబాకి 17,480 వద్ద కదలాడుతోంది. హిందాల్కో, భారతి ఎయిర్​టెల్, ఎం&ఎం, ఎంల్&టీ భారీ లాభాల్లో ఉండగా కోల్‌ ఇండియా, ఎన్టీపీసీ నష్టాల్లో కూరుకుపోయాయి.

క్రిప్టోకరెన్సీల ధరలు..
ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ రూ.16,06,458 పలుకుతోంది. ఇథీరియంతో సహా పలు క్రిప్టోకరెన్సీల ధరలు ఇలా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్​ రూ.16,06,458
ఇథీరియం రూ.1,09,538
టెథర్​ రూ.82.07
యూఎస్​డీ కాయిన్

రూ.82.03

ఇదీ చదవండి: ఐరోపా దేశాలకు భారీగా ఔషధ ఎగుమతులు.. కలిసి రానున్న 'చైనా ప్లస్‌ వన్‌' విధానం

మరిన్ని ఆఫర్లతో వస్తున్న ఫ్లిప్​కార్ట్​.. త్వరలోనే 'బిగ్​ దీపావళి సేల్​'

Last Updated : Oct 18, 2022, 12:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.