ETV Bharat / business

పసిడి ధరలకు రెక్కలు.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?

Gold Price Today: దేశంలో బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. పసిడి ధర రూ. 450కిపైగా పెరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పది గ్రాముల పసిడి.. కిలో వెండి ధరలు ఎంత ఉన్నాయంటే?

author img

By

Published : Jul 22, 2022, 11:52 AM IST

GOLD PRICE TODAY
GOLD PRICE TODAY

Gold Price Today: తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు శుక్రవారం మళ్లీ పెరిగాయి. 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.480కిపైగా పెరిగి.. ప్రస్తుతం రూ.52,320 వద్ద ఉంది. కిలో వెండి ధర రూ.320 పెరిగి.. రూ.56,620 వద్ద కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయో చూద్దాం.

• Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.52,320గా ఉంది. కిలో వెండి ధర రూ.56,620 వద్ద కొనసాగుతోంది.
• Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.52,320 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.56,620గా ఉంది.
• Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.52,320గా ఉంది. కేజీ వెండి ధర రూ.56,620 వద్ద కొనసాగుతోంది.
• Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.51,840గా ఉంది. కేజీ వెండి ధర రూ.56,620 వద్ద కొనసాగుతోంది.
స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే..: అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర కూడా భారీగా పెరిగింది. ప్రస్తుతం 1717 డాలర్లు పలుకుతోంది. ఔన్సు వెండి ధర 18.80 డాలర్లుగా ఉంది. రూపాయి మారకం విలువ డాలర్​తో పోలిస్తే.. ప్రస్తుతం 79.91 వద్ద ట్రేడవుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు: పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.
క్రిప్టోకరెన్సీ: బిట్​కాయిన్ విలువ స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ రూ.18,97,425 పలుకుతోంది. ఇతర క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

క్రిప్టోకరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్ రూ.18,97,425
ఇథీరియం రూ.1,30,000
టెథర్ రూ.82.65
బినాన్స్​ కాయిన్ రూ.21,874
యూఎస్​డీ కాయిన్ రూ.83.70

Stock Market Live Updates: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్​ దాదాపు 200 పాయింట్లు పెరిగి.. 55,870 ఎగువన ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజీ సూచీ నిఫ్టీ.. 60 పాయింట్లకుపైగా ఎగబాకి.. 16,660 వద్ద కొనసాగుతోంది. యూపీఎల్​, ఐచర్​ మోటార్స్​, కోటక్​ మహీంద్రా, హిందాల్కో, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ రాణిస్తున్నాయి. ఇన్ఫోసిస్​, ఎన్​టీపీసీ, బీపీసీఎల్​, టెక్​ మహీంద్రా నష్టాల్లో కొనసాగుతున్నాయి.

ఇవీ చదవండి: పెట్రోలుపై ఎగుమతి సుంకం ఎత్తివేత

ప్రయాణికుల వాహన ఎగుమతుల్లో 26% వృద్ధి

Gold Price Today: తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు శుక్రవారం మళ్లీ పెరిగాయి. 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.480కిపైగా పెరిగి.. ప్రస్తుతం రూ.52,320 వద్ద ఉంది. కిలో వెండి ధర రూ.320 పెరిగి.. రూ.56,620 వద్ద కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయో చూద్దాం.

• Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.52,320గా ఉంది. కిలో వెండి ధర రూ.56,620 వద్ద కొనసాగుతోంది.
• Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.52,320 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.56,620గా ఉంది.
• Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.52,320గా ఉంది. కేజీ వెండి ధర రూ.56,620 వద్ద కొనసాగుతోంది.
• Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.51,840గా ఉంది. కేజీ వెండి ధర రూ.56,620 వద్ద కొనసాగుతోంది.
స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే..: అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర కూడా భారీగా పెరిగింది. ప్రస్తుతం 1717 డాలర్లు పలుకుతోంది. ఔన్సు వెండి ధర 18.80 డాలర్లుగా ఉంది. రూపాయి మారకం విలువ డాలర్​తో పోలిస్తే.. ప్రస్తుతం 79.91 వద్ద ట్రేడవుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు: పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.
క్రిప్టోకరెన్సీ: బిట్​కాయిన్ విలువ స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ రూ.18,97,425 పలుకుతోంది. ఇతర క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

క్రిప్టోకరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్ రూ.18,97,425
ఇథీరియం రూ.1,30,000
టెథర్ రూ.82.65
బినాన్స్​ కాయిన్ రూ.21,874
యూఎస్​డీ కాయిన్ రూ.83.70

Stock Market Live Updates: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్​ దాదాపు 200 పాయింట్లు పెరిగి.. 55,870 ఎగువన ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజీ సూచీ నిఫ్టీ.. 60 పాయింట్లకుపైగా ఎగబాకి.. 16,660 వద్ద కొనసాగుతోంది. యూపీఎల్​, ఐచర్​ మోటార్స్​, కోటక్​ మహీంద్రా, హిందాల్కో, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ రాణిస్తున్నాయి. ఇన్ఫోసిస్​, ఎన్​టీపీసీ, బీపీసీఎల్​, టెక్​ మహీంద్రా నష్టాల్లో కొనసాగుతున్నాయి.

ఇవీ చదవండి: పెట్రోలుపై ఎగుమతి సుంకం ఎత్తివేత

ప్రయాణికుల వాహన ఎగుమతుల్లో 26% వృద్ధి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.