ETV Bharat / business

ఏపీ, తెలంగాణలో బంగారం, వెండి ధరలు ఇలా..

author img

By

Published : Nov 15, 2022, 11:14 AM IST

Gold Price Today: దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Price Today in Hyderabad and Vijayawada
Gold Price Today in Hyderabad and Vijayawada

Gold Price Today: దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.400 పెరిగి రూ.54,600గా ఉంది. కిలో వెండి ధర రూ.953 పెరిగి రూ.64,190 వద్ద కొనసాగుతోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • Gold price in Hyderabad: హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం ధర రూ.54,600గా ఉంది. కిలో వెండి ధర రూ.64,190 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.54,600 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.64,190గా ఉంది.
  • Gold price in Vizag: వైజాగ్​లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.54,600గా ఉంది. కేజీ వెండి ధర రూ.64,190 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర రూ.54,600 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.64,190గా కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే?..
అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1,773.75 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 22.08 డాలర్ల వద్ద ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు..
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీల ధరలు..
ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ రూ.13,62,496 పలుకుతోంది. ఇథీరియంతో సహా పలు క్రిప్టోకరెన్సీల ధరలు ఇలా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్​రూ.13,62,496
ఇథీరియంరూ.1,02,192
టెథర్​రూ.81.25
బినాన్స్​ కాయిన్​రూ.22,732
యూఎస్​డీ కాయిన్రూ.81.36

స్టాక్​ మార్కెట్లు: అంతర్జాతీయ మార్కెట్​లో సానుకూల పవనాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 158.85 పాయింట్లకు పైగా లాభపడి ప్రస్తుతం 61,783 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు జాతీయ స్టాక్ ఎక్స్చేంజీ సూచీ నిఫ్టీ 49 పాయింట్లు ఎగబాకి 18,378 దగ్గర ట్రేడవుతోంది.

లాభనష్టాల్లోనివి: అల్ట్రాటెక్​ సిమెంట్, ఐసీఐసీఐ బ్యాంకు, ఎన్​టీపీసీ, ఇండస్​లాండ్ బ్యాంకు, భారతీ ఎయిల్​టెల్, మహీంద్రా & మహీంద్రా, లాభాల్లో ఉన్నాయి. టీసీఎస్, ఐటీసీ, టెక్​ మహీంద్రా, సన్ ఫార్మా, హెచ్​డీఎఫ్​సీ షేర్లు నష్టపోయాయి.

రూపాయి విలువ: ట్రేడింగ్ ప్రారంభంలో రూపాయి విలువ.. 14 పైసలు పెరిగి. అమెరికా డాలరుతో పోలిస్తే.. ప్రస్తుతం 81.14.93కు చేరింది.

ఇవీ చదవండి: ఎడ్యూటెక్ అంకురాలకు కష్టాలు.. నిపుణులకు ఉద్వాసన.. భారీగా కోతలు

Slice Card వాడుతున్నారా?.. ఇక ఆ కార్డులు పనిచేయవ్​!

Gold Price Today: దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.400 పెరిగి రూ.54,600గా ఉంది. కిలో వెండి ధర రూ.953 పెరిగి రూ.64,190 వద్ద కొనసాగుతోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • Gold price in Hyderabad: హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం ధర రూ.54,600గా ఉంది. కిలో వెండి ధర రూ.64,190 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.54,600 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.64,190గా ఉంది.
  • Gold price in Vizag: వైజాగ్​లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.54,600గా ఉంది. కేజీ వెండి ధర రూ.64,190 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర రూ.54,600 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.64,190గా కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే?..
అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1,773.75 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 22.08 డాలర్ల వద్ద ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు..
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీల ధరలు..
ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ రూ.13,62,496 పలుకుతోంది. ఇథీరియంతో సహా పలు క్రిప్టోకరెన్సీల ధరలు ఇలా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్​రూ.13,62,496
ఇథీరియంరూ.1,02,192
టెథర్​రూ.81.25
బినాన్స్​ కాయిన్​రూ.22,732
యూఎస్​డీ కాయిన్రూ.81.36

స్టాక్​ మార్కెట్లు: అంతర్జాతీయ మార్కెట్​లో సానుకూల పవనాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 158.85 పాయింట్లకు పైగా లాభపడి ప్రస్తుతం 61,783 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు జాతీయ స్టాక్ ఎక్స్చేంజీ సూచీ నిఫ్టీ 49 పాయింట్లు ఎగబాకి 18,378 దగ్గర ట్రేడవుతోంది.

లాభనష్టాల్లోనివి: అల్ట్రాటెక్​ సిమెంట్, ఐసీఐసీఐ బ్యాంకు, ఎన్​టీపీసీ, ఇండస్​లాండ్ బ్యాంకు, భారతీ ఎయిల్​టెల్, మహీంద్రా & మహీంద్రా, లాభాల్లో ఉన్నాయి. టీసీఎస్, ఐటీసీ, టెక్​ మహీంద్రా, సన్ ఫార్మా, హెచ్​డీఎఫ్​సీ షేర్లు నష్టపోయాయి.

రూపాయి విలువ: ట్రేడింగ్ ప్రారంభంలో రూపాయి విలువ.. 14 పైసలు పెరిగి. అమెరికా డాలరుతో పోలిస్తే.. ప్రస్తుతం 81.14.93కు చేరింది.

ఇవీ చదవండి: ఎడ్యూటెక్ అంకురాలకు కష్టాలు.. నిపుణులకు ఉద్వాసన.. భారీగా కోతలు

Slice Card వాడుతున్నారా?.. ఇక ఆ కార్డులు పనిచేయవ్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.