ETV Bharat / business

బ్యాంకింగ్​ షేర్లు భళా- లాభాల్లో సూచీలు

ఐటీ సంస్థల త్రైమాసిక ఫలితాలు సంతృప్తికరంగా ఉండడం, టోకు ధరల ద్రవ్యోల్బణం గణనీయంగా తగ్గడం మదుపర్లలో ఉత్సాహం నింపింది. సెన్సెక్స్​ 130 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడవుతోంది.

author img

By

Published : Jul 16, 2019, 10:17 AM IST

బ్యాంకింగ్​ షేర్లు భళా- లాభాల్లో సూచీలు


అంతర్జాతీయ విపణుల నుంచి మిశ్రమ సంకేతాలు వెలువడ్డా... దేశీయంగా సానుకూల పరిస్థితులు నెలకొన్న వేళ స్టాక్​మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 130 పాయింట్లకు పైగా పెరిగి 39 వేల 40 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 40 పాయింట్లు లాభపడి 11 వేల 630 వద్ద ట్రేడవుతోంది.

బ్యాంకింగ్​ రంగాల వాటాల కొనుగోలుకు మదుపర్లు అమితాసక్తి చూపుతున్నారు.

ఇవీ కారణాలు...

* దిగ్గజ ఐటీ సంస్థలు తొలి త్రైమాసికంలో సంతృప్తికర స్థాయిలో లాభాలు ఆర్జించడం మదుపర్లలో ఉత్సాహం నింపింది.

* టోకు ధరల ద్రవ్యోల్బణం 23 నెలల కనిష్ఠ స్థాయికి దిగిరావడం దేశ స్థూల ఆర్థిక పరిస్థితిపై మదుపర్లలో భరోసా పెంచింది.

లాభనష్టాల్లో...

టాటా మోటర్స్​, వేదాంత, ఎన్​టీపీసీ, పవర్​ గ్రిడ్​, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్​బీఐ, యాక్సిస్​ బ్యాంక్ 1.65 శాతం వరకు లాభపడ్డాయి.
టీసీఎస్​, హీరో మోటో కార్ప్, బజాజ్ ఆటో, ఎం అండ్​ ఎం, టెక్​ మహీంద్రా, హెచ్​సీఎల్​ టెక్​, కోల్​కతా బ్యాంక్​ 1.62 శాతం వరకు నష్టపోయాయి.

రూపాయి... ముడిచమురు...

డాలరుతో పోల్చితే రూపాయి 68.55 వద్ద ఫ్లాట్​గా ట్రేడవుతోంది.
ముడి చమురు ధరల సూచీ బ్రెంట్​ 0.12శాతం పెరిగి బ్యారెల్​కు 66.56 డాలర్లుగా ఉంది.

ఇదీ చూడండి:రెండేళ్ల కనిష్ఠానికి టోకు ధరల సూచీ


అంతర్జాతీయ విపణుల నుంచి మిశ్రమ సంకేతాలు వెలువడ్డా... దేశీయంగా సానుకూల పరిస్థితులు నెలకొన్న వేళ స్టాక్​మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 130 పాయింట్లకు పైగా పెరిగి 39 వేల 40 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 40 పాయింట్లు లాభపడి 11 వేల 630 వద్ద ట్రేడవుతోంది.

బ్యాంకింగ్​ రంగాల వాటాల కొనుగోలుకు మదుపర్లు అమితాసక్తి చూపుతున్నారు.

ఇవీ కారణాలు...

* దిగ్గజ ఐటీ సంస్థలు తొలి త్రైమాసికంలో సంతృప్తికర స్థాయిలో లాభాలు ఆర్జించడం మదుపర్లలో ఉత్సాహం నింపింది.

* టోకు ధరల ద్రవ్యోల్బణం 23 నెలల కనిష్ఠ స్థాయికి దిగిరావడం దేశ స్థూల ఆర్థిక పరిస్థితిపై మదుపర్లలో భరోసా పెంచింది.

లాభనష్టాల్లో...

టాటా మోటర్స్​, వేదాంత, ఎన్​టీపీసీ, పవర్​ గ్రిడ్​, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్​బీఐ, యాక్సిస్​ బ్యాంక్ 1.65 శాతం వరకు లాభపడ్డాయి.
టీసీఎస్​, హీరో మోటో కార్ప్, బజాజ్ ఆటో, ఎం అండ్​ ఎం, టెక్​ మహీంద్రా, హెచ్​సీఎల్​ టెక్​, కోల్​కతా బ్యాంక్​ 1.62 శాతం వరకు నష్టపోయాయి.

రూపాయి... ముడిచమురు...

డాలరుతో పోల్చితే రూపాయి 68.55 వద్ద ఫ్లాట్​గా ట్రేడవుతోంది.
ముడి చమురు ధరల సూచీ బ్రెంట్​ 0.12శాతం పెరిగి బ్యారెల్​కు 66.56 డాలర్లుగా ఉంది.

ఇదీ చూడండి:రెండేళ్ల కనిష్ఠానికి టోకు ధరల సూచీ


Jhabua/Bhopal (Madhya Pradesh), Jul 15 (ANI): After BJP mocked the Congress government in Madhya Pradesh for transferring 46 snifer dogs and their handlers; state's PWD Minister Sajjan Singh Verma said such remarks show that BJP has a 'dog-like' mentality. BJP's Rameshwar Sharma also responded to Verma, and said, If Sajjan Singh Verma is calling us dogs then I would like to tell him that yes we are dogs, we are faithful dogs of the people of Madhya Pradesh and we will keep raising our voices for our people and our security forces." The scuffle started when BJP took a dig at MP government's order transferring 46 dog handlers, and said the Congress government could next transfer even land and sky.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.