ETV Bharat / business

ఐటీ షేర్ల దూకుడు- 50 వేల ఎగువకు సెన్సెక్స్

author img

By

Published : Mar 30, 2021, 9:31 AM IST

Updated : Mar 30, 2021, 2:23 PM IST

Indices are trade higher in the pre-opening
మార్కెట్లలో లాభాల జోరు- సెన్సెక్స్ 500 పాయిట్లు ప్లస్​ ​

14:17 March 30

లైవ్​ అప్​డేట్​: స్టాక్​మార్కెట్లు

స్టాక్​మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ 1,252 పాయింట్లు పెరిగి.. 50వేల మార్క్​ను తాకింది. 50,260 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 365 పాయింట్లకుపైగా లాభంతో 14 వేల 365 వద్ద కొనసాగుతోంది. 

ఐటీ షేర్లు భారీ లాభాలతో దూసుకుపోతున్నాయి. 

  • ఎన్​టీపీసీ,ఓఎన్​జీసీ, హిందుస్థాన్​ యూనిలివర్​, టైటాన్​, పవర్​గ్రిడ్​, డా.రెడ్డీస్​, టీసీఎస్​, ఏసియన్​ పెయింట్స్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ​
  • ముప్పై షేర్ల ఇండెక్స్​లో భారతీ ఎయిర్​టెల్​, ఎం అండ్​ ఎం షేర్లు మాత్రమే నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

11:39 March 30

లైవ్​ అప్​డేట్​: స్టాక్​మార్కెట్లు

స్టాక్​మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ 885 పాయింట్లు పెరిగింది. ప్రస్తుతం 49 వేల 893 ఎగువన ఉంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 260 పాయింట్లకుపైగా లాభంతో 14 వేల 767 వద్ద కొనసాగుతోంది. 

ఎన్​టీపీసీ,ఓఎన్​జీసీ, హిందుస్థాన్​ యూనిలివర్​, టైటాన్​, పవర్​గ్రిడ్​, డా.రెడ్డీస్​, టీసీఎస్​, ఏసియన్​ పెయింట్స్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ​

  • ముప్పై షేర్ల ఇండెక్స్​లో భారతీ ఎయిర్​టెల్​, మారుతి, ఎం అండ్​ ఎం షేర్లు మాత్రమే నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

10:06 March 30

లైవ్​ అప్​డేట్​: స్టాక్​మార్కెట్లు

స్టాక్​మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ 764 పాయింట్లు పెరిగింది. ప్రస్తుతం 49 వేల 773 ఎగువన ఉంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 237 పాయింట్లకుపైగా లాభంతో 14 వేల 744 వద్ద కొనసాగుతోంది. 

అంతర్జాతీయ సానుకూల పవనాలతో పాటు , విదేశీ సంస్థాగత మదుపరులు భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టడం కారణంగా మార్కెట్లు లాభాల బాటపట్టాయని విశ్లేషకులు చెబుతున్నారు.

  • ఓఎన్​జీసీ,ఇండస్​ ఇండ్​, యాక్సిస్​ బ్యాంక్​, కోటక్​ మహేంద్ర బ్యాంక్, ఎస్​బీఐ, ఐసీఐసీఐ, డా. రెడ్డీస్​, బజాజ్​ ఫినాన్స్​, టైటాన్​, హెచ్​సీఎల్​ టెక్​ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ​
  • ముప్పై షేర్ల ఇండెక్స్​లో ఎం అండ్​ ఎం షేర్లు మాత్రమే నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

09:08 March 30

లైవ్​ అప్​డేట్​: స్టాక్​మార్కెట్లు

స్టాక్​మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ 584పాయింట్లు పెరిగింది. ప్రస్తుతం 49 వేల 583 ఎగువన ఉంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 179 పాయింట్లకుపైగా లాభంతో 14 వేల 686 వద్ద కొనసాగుతోంది. 

అంతర్జాతీయ సానుకూల పవనాలతో పాటు , విదేశీ సంస్థాగత మదుపరులు భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టడం కారణంగా మార్కెట్లు లాభాల బాట పట్టాయని విశ్లేషకులు చెప్తున్నారు. 

  • ఓఎన్​జీసీ,ఇండస్​ ఇండ్​, యాక్సిస్​ బ్యాంక్​, కోటక్​ మహేంద్ర బ్యాంక్, ఎస్​బీఐ, ఐసీఐసీఐ, డా. రెడ్డీస్​, బజాజ్​ ఫినాన్స్​, టైటాన్​, హెచ్​సీఎల్​ టెక్​ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ​
  • ముప్పై షేర్ల ఇండెక్స్​లో ఎం అండ్​ ఎం షేర్లు మాత్రమే నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

14:17 March 30

లైవ్​ అప్​డేట్​: స్టాక్​మార్కెట్లు

స్టాక్​మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ 1,252 పాయింట్లు పెరిగి.. 50వేల మార్క్​ను తాకింది. 50,260 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 365 పాయింట్లకుపైగా లాభంతో 14 వేల 365 వద్ద కొనసాగుతోంది. 

ఐటీ షేర్లు భారీ లాభాలతో దూసుకుపోతున్నాయి. 

  • ఎన్​టీపీసీ,ఓఎన్​జీసీ, హిందుస్థాన్​ యూనిలివర్​, టైటాన్​, పవర్​గ్రిడ్​, డా.రెడ్డీస్​, టీసీఎస్​, ఏసియన్​ పెయింట్స్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ​
  • ముప్పై షేర్ల ఇండెక్స్​లో భారతీ ఎయిర్​టెల్​, ఎం అండ్​ ఎం షేర్లు మాత్రమే నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

11:39 March 30

లైవ్​ అప్​డేట్​: స్టాక్​మార్కెట్లు

స్టాక్​మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ 885 పాయింట్లు పెరిగింది. ప్రస్తుతం 49 వేల 893 ఎగువన ఉంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 260 పాయింట్లకుపైగా లాభంతో 14 వేల 767 వద్ద కొనసాగుతోంది. 

ఎన్​టీపీసీ,ఓఎన్​జీసీ, హిందుస్థాన్​ యూనిలివర్​, టైటాన్​, పవర్​గ్రిడ్​, డా.రెడ్డీస్​, టీసీఎస్​, ఏసియన్​ పెయింట్స్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ​

  • ముప్పై షేర్ల ఇండెక్స్​లో భారతీ ఎయిర్​టెల్​, మారుతి, ఎం అండ్​ ఎం షేర్లు మాత్రమే నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

10:06 March 30

లైవ్​ అప్​డేట్​: స్టాక్​మార్కెట్లు

స్టాక్​మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ 764 పాయింట్లు పెరిగింది. ప్రస్తుతం 49 వేల 773 ఎగువన ఉంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 237 పాయింట్లకుపైగా లాభంతో 14 వేల 744 వద్ద కొనసాగుతోంది. 

అంతర్జాతీయ సానుకూల పవనాలతో పాటు , విదేశీ సంస్థాగత మదుపరులు భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టడం కారణంగా మార్కెట్లు లాభాల బాటపట్టాయని విశ్లేషకులు చెబుతున్నారు.

  • ఓఎన్​జీసీ,ఇండస్​ ఇండ్​, యాక్సిస్​ బ్యాంక్​, కోటక్​ మహేంద్ర బ్యాంక్, ఎస్​బీఐ, ఐసీఐసీఐ, డా. రెడ్డీస్​, బజాజ్​ ఫినాన్స్​, టైటాన్​, హెచ్​సీఎల్​ టెక్​ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ​
  • ముప్పై షేర్ల ఇండెక్స్​లో ఎం అండ్​ ఎం షేర్లు మాత్రమే నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

09:08 March 30

లైవ్​ అప్​డేట్​: స్టాక్​మార్కెట్లు

స్టాక్​మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ 584పాయింట్లు పెరిగింది. ప్రస్తుతం 49 వేల 583 ఎగువన ఉంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 179 పాయింట్లకుపైగా లాభంతో 14 వేల 686 వద్ద కొనసాగుతోంది. 

అంతర్జాతీయ సానుకూల పవనాలతో పాటు , విదేశీ సంస్థాగత మదుపరులు భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టడం కారణంగా మార్కెట్లు లాభాల బాట పట్టాయని విశ్లేషకులు చెప్తున్నారు. 

  • ఓఎన్​జీసీ,ఇండస్​ ఇండ్​, యాక్సిస్​ బ్యాంక్​, కోటక్​ మహేంద్ర బ్యాంక్, ఎస్​బీఐ, ఐసీఐసీఐ, డా. రెడ్డీస్​, బజాజ్​ ఫినాన్స్​, టైటాన్​, హెచ్​సీఎల్​ టెక్​ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ​
  • ముప్పై షేర్ల ఇండెక్స్​లో ఎం అండ్​ ఎం షేర్లు మాత్రమే నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
Last Updated : Mar 30, 2021, 2:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.