ETV Bharat / business

బడ్జెట్ 2019: సంపన్నులపై సర్​ఛార్జ్ మోత

author img

By

Published : Jul 5, 2019, 4:53 PM IST

నేడు ప్రవేశపెట్టిన బడ్జెట్​లో కేంద్ర ప్రభుత్వం రెండు కోట్లు, అంతకంటే ఎక్కువ ఆదాయం ఉన్న వారికి సర్​ఛార్జ్ పెంచింది. ఫలితంగా రూ.2 కోట్లు నుంచి రూ.5 కోట్లు ఆదాయ స్థాయిలో ఉన్న వారికి 3 శాతం సర్​ఛార్జ్ పెరగనుంది. 5 కోట్లు, ఆపై ఆదాయం ఉన్న వారికి 7 శాతం సర్​ఛార్జ్ పెరగనుంది.

బడ్జెట్ 2019: సంపన్నులపై సర్​ఛార్జ్ మోత

సంపన్నుల ఆదాయంపై సర్​ఛార్జ్​ పెంచుతూ బడ్జెట్​లో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

ఆదాయాలు పెరుగుతున్న దృష్ట్యా అధికాదాయం ఉన్న వారు దేశాభివృద్ధి కోసం ఎక్కువ కృషి చేయాల్సి ఉంది. దీనికోసం వ్యక్తిగత 2 నుంచి 5 కోట్లు, 5 కోట్లు ఆపై అనంతరం ఆదాయం వారికి సర్​ఛార్జీలు పెంచుతున్నాం. దీనితో ఈ ఆదాయ స్థాయిలో ఉన్న వారికి మొత్తం మీద 3 శాతం, 7 శాతం సర్​ఛార్జీ పెరుగుతుంది.

- నిర్మలా సీతారామన్​, ఆర్థికమంత్రి

సర్​ఛార్జీల గురించి మాట్లాడుతున్న ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​

సంపన్నుల ఆదాయంపై సర్​ఛార్జ్​ పెంచుతూ బడ్జెట్​లో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

ఆదాయాలు పెరుగుతున్న దృష్ట్యా అధికాదాయం ఉన్న వారు దేశాభివృద్ధి కోసం ఎక్కువ కృషి చేయాల్సి ఉంది. దీనికోసం వ్యక్తిగత 2 నుంచి 5 కోట్లు, 5 కోట్లు ఆపై అనంతరం ఆదాయం వారికి సర్​ఛార్జీలు పెంచుతున్నాం. దీనితో ఈ ఆదాయ స్థాయిలో ఉన్న వారికి మొత్తం మీద 3 శాతం, 7 శాతం సర్​ఛార్జీ పెరుగుతుంది.

- నిర్మలా సీతారామన్​, ఆర్థికమంత్రి

సర్​ఛార్జీల గురించి మాట్లాడుతున్న ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​
Ranchi (Jharkhand), July 05 (ANI): Chief Minister of Jharkhand, Raghubar Das participated in Jagannath Rath Yatra in Jharkhand's Ranchi on Thursday. He pulled the 'Rath' along with other devotees. Das offered his prayers to Lord Jagannath. CM Raghubar Das also took to Twitter to greet everyone on the occasion of 'Lord Jagannath Rath Yatra'.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.