ETV Bharat / business

'రాష్ట్రాలు కలిసివస్తేనే ఆర్థిక పురోగతి' - రాష్ట్ర ఆర్థిక మంత్రులతో భేటీ

బడ్జెట్​పై అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భేటీ ముగిసింది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కలిసి పని చేస్తేనే ఆర్థిక లక్ష్యాలు నెరవేరుతాయని సీతారామన్ పిలుపునిచ్చారు.

నిర్మలా సీతారామన్​
author img

By

Published : Jun 21, 2019, 4:03 PM IST

ఆర్థిక లక్ష్యాల కోసం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంతో కలిసి కృషి చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ పిలుపునిచ్చారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులతో సార్వత్రిక బడ్జెట్​కు ముందు నిర్వహించిన సమావేశంలో రాష్ట్రాలకు పలు సూచనలు చేశారు మంత్రి. ఆర్థిక వృద్ధికి కేంద్రం దిశా నిర్దేశం చేస్తుందని.. అందులో రాష్ట్రాలు భాగస్వామ్యం కావాలని కోరారు.

రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్రం కలిసికట్టుగా కృషి చేస్తే తప్ప లక్ష్యాలను చేరుకోలేమని సీతారామన్ ఉద్ఘాటించారు. రాష్ట్రాలతో కలిసి పని చేసేందుకు పూర్తి మద్ధతు ఉంటుందని వెల్లడించారు.

కేంద్రం నుంచి రాష్ట్రాలకు అసాధారణ స్థాయిలో నిధులు అందుతున్నాయని.. అది ఇటీవలి కాలంలో రూ.8,29,344 కోట్ల నుంచి రూ. 12,38,274 కోట్లకు పెరిగిందని సీతారామన్ పేర్కొన్నారు.

13వ ఆర్థిక కమిషన్​లో 32 శాతంగా ఉన్న రాష్ట్రాల పన్నుల వాటా, రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని 14వ ఆర్థిక కమిషన్​లో 42 శాతానికి పెంచినట్లు తెలిపారు.

ఇదీ చూడండి: 'ఎఫ్​ఎండీ వ్యాక్సిన్లకు బయోవెట్​ రూ. 200 కోట్లు'

ఆర్థిక లక్ష్యాల కోసం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంతో కలిసి కృషి చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ పిలుపునిచ్చారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులతో సార్వత్రిక బడ్జెట్​కు ముందు నిర్వహించిన సమావేశంలో రాష్ట్రాలకు పలు సూచనలు చేశారు మంత్రి. ఆర్థిక వృద్ధికి కేంద్రం దిశా నిర్దేశం చేస్తుందని.. అందులో రాష్ట్రాలు భాగస్వామ్యం కావాలని కోరారు.

రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్రం కలిసికట్టుగా కృషి చేస్తే తప్ప లక్ష్యాలను చేరుకోలేమని సీతారామన్ ఉద్ఘాటించారు. రాష్ట్రాలతో కలిసి పని చేసేందుకు పూర్తి మద్ధతు ఉంటుందని వెల్లడించారు.

కేంద్రం నుంచి రాష్ట్రాలకు అసాధారణ స్థాయిలో నిధులు అందుతున్నాయని.. అది ఇటీవలి కాలంలో రూ.8,29,344 కోట్ల నుంచి రూ. 12,38,274 కోట్లకు పెరిగిందని సీతారామన్ పేర్కొన్నారు.

13వ ఆర్థిక కమిషన్​లో 32 శాతంగా ఉన్న రాష్ట్రాల పన్నుల వాటా, రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని 14వ ఆర్థిక కమిషన్​లో 42 శాతానికి పెంచినట్లు తెలిపారు.

ఇదీ చూడండి: 'ఎఫ్​ఎండీ వ్యాక్సిన్లకు బయోవెట్​ రూ. 200 కోట్లు'

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
EUROPEAN COUNCIL TV - AP CLIENTS ONLY
Brussels - 21 June 2019
1. French President Emmanuel Macron and European Central Bank President Mario Draghi greeting each other
2. European Council President Donald Tusk arriving
3. Tilt down of meeting room
4. Belgian Prime Minister Charles Michel arriving
5. Macron, Michel and other leaders shaking hands
6. Wide of Tusk and Macron talking
7. Top shot of German Chancellor Angela Merkel arriving
8. Top shot of meeting room
9. Steadycam tour of roundtable
STORYLINE:
EU leaders were meeting in Brussels on Friday for the second and final day of an EU Summit.
The leaders are set to discuss both topics relating to the Eurogroup's economy as well as Brexit.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.