ETV Bharat / business

'5 ట్రిలియన్​ డాలర్ల ఆర్థిక వ్యవస్థ అసాధ్యం'

భారత ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్​ డాలర్లకు చేర్చాలన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆశయం ప్రస్తుత పరిస్థితుల్లో నెరవేరడం సాధ్యం కాదన్నారు మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్. వాహన రంగంలో మాంద్యం కారణంగా దాదాపు 10 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదముందని హెచ్చరించారు.

author img

By

Published : Sep 13, 2019, 8:53 AM IST

Updated : Sep 30, 2019, 10:28 AM IST

5 ట్రిలియన్​ డాలర్ల ఆర్థిక వ్యవస్థ అసాధ్యం: మన్మోహన్​
'5 ట్రిలియన్​ డాలర్ల ఆర్థిక వ్యవస్థ అసాధ్యం'

గడిచిన 5 త్రైమాసికాల నుంచి వృద్ధిరేటు పడిపోతున్న వేళ.. 2024 నాటికి భారత ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ డాలర్లకు చేర్చాలన్న ప్రధాని నరేంద్రమోదీ ఆశయం నెరవేరే దాఖలాలు కనిపించడం లేదని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. మోదీ నిర్దేశించుకున్న లక్ష్యం చేరాలంటే వృద్ధిరేటు కనీసం 9 శాతం నమోదు కావాలని... ప్రస్తుతం 5 శాతమే ఉందని చెప్పారు.

వాహన రంగానికి సంబంధించి ప్రభుత్వం ఏదో ఒక ప్యాకేజీతో రాకుంటే.. దాదాపు 10 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని మన్మోహన్ హెచ్చరించారు. దేశం అతి భయంకరమైన ఆర్థికమాంద్యం దిశగా పరుగులు పెడుతోందని... కేంద్రం త్వరగా చర్యలు చేపట్టాలని సూచించారు.

ఇప్పటి వరకు కేంద్రం చేపట్టిన చర్యలన్నీ తాత్కాలిక మెరుగులే కానీ వచ్చే ఉపద్రవాన్ని అడ్డుకోవడానికి ఏ మాత్రం ఉపకరించేలా లేవని ఏఐసీసీ సమావేశంలో చెప్పారు మన్మోహన్​. ఈ విషయాన్ని కాంగ్రెస్ నాయకులుగా తాము మాత్రమే చెప్పడం లేదని.. పారిశ్రామికవేత్తలు, ఆర్థిక నిపుణులు కూడా చెబుతున్నారన్నారు.

విపక్షంగా ఈ అంశాలన్నింటినీ ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన బాధ్యత తమపై ఉందని శ్రేణులకు వివరించారు మన్మోహన్ . ఆర్థిక వ్యవస్థకు సంబంధించి కేంద్రం ప్రకటనలన్నీ ప్రజలను తప్పుదోవ పట్టించేవేనని మన్మోహన్ పేర్కొన్నారు.

ఇదీ చూండండి: పుట్టినరోజు నాడు తిహార్​ జైల్లో గడపనున్న చిదంబరం

'5 ట్రిలియన్​ డాలర్ల ఆర్థిక వ్యవస్థ అసాధ్యం'

గడిచిన 5 త్రైమాసికాల నుంచి వృద్ధిరేటు పడిపోతున్న వేళ.. 2024 నాటికి భారత ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ డాలర్లకు చేర్చాలన్న ప్రధాని నరేంద్రమోదీ ఆశయం నెరవేరే దాఖలాలు కనిపించడం లేదని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. మోదీ నిర్దేశించుకున్న లక్ష్యం చేరాలంటే వృద్ధిరేటు కనీసం 9 శాతం నమోదు కావాలని... ప్రస్తుతం 5 శాతమే ఉందని చెప్పారు.

వాహన రంగానికి సంబంధించి ప్రభుత్వం ఏదో ఒక ప్యాకేజీతో రాకుంటే.. దాదాపు 10 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని మన్మోహన్ హెచ్చరించారు. దేశం అతి భయంకరమైన ఆర్థికమాంద్యం దిశగా పరుగులు పెడుతోందని... కేంద్రం త్వరగా చర్యలు చేపట్టాలని సూచించారు.

ఇప్పటి వరకు కేంద్రం చేపట్టిన చర్యలన్నీ తాత్కాలిక మెరుగులే కానీ వచ్చే ఉపద్రవాన్ని అడ్డుకోవడానికి ఏ మాత్రం ఉపకరించేలా లేవని ఏఐసీసీ సమావేశంలో చెప్పారు మన్మోహన్​. ఈ విషయాన్ని కాంగ్రెస్ నాయకులుగా తాము మాత్రమే చెప్పడం లేదని.. పారిశ్రామికవేత్తలు, ఆర్థిక నిపుణులు కూడా చెబుతున్నారన్నారు.

విపక్షంగా ఈ అంశాలన్నింటినీ ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన బాధ్యత తమపై ఉందని శ్రేణులకు వివరించారు మన్మోహన్ . ఆర్థిక వ్యవస్థకు సంబంధించి కేంద్రం ప్రకటనలన్నీ ప్రజలను తప్పుదోవ పట్టించేవేనని మన్మోహన్ పేర్కొన్నారు.

ఇదీ చూండండి: పుట్టినరోజు నాడు తిహార్​ జైల్లో గడపనున్న చిదంబరం

AP Video Delivery Log - 0000 GMT News
Friday, 13 September, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2326: US Trump China Pompeo Israel AP Clients Only 4229770
Trump on China tariffs, Pompeo, Israel spy reports
AP-APTN-2304: US Trump Democrats AP Clients Only 4229768
Trump weighs in as Dem hopefuls prepare to debate
AP-APTN-2244: Mexico Migrants US 2 AP Clients Only 4229767
More reax from Mexico to US asylum ruling
AP-APTN-2216: Libya Migrants Must credit UNHCR 4229766
Almost 100 refugees evacuated from Libya for Italy
AP-APTN-2204: Archive US McCabe AP Clients Only 4229762
Ex-FBI No. 2 faces prospect of criminal charges
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Sep 30, 2019, 10:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.