ETV Bharat / business

'ఏప్రిల్​ నుంచి రూ.1.29 లక్షల కోట్ల పన్ను రీఫండ్'

author img

By

Published : Nov 4, 2020, 6:35 PM IST

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇప్పటి వరకు 39.49 లక్షల పన్ను చెల్లింపుదారులకు ఆదాయపు పన్ను రీఫండ్ బదిలీ చేసినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) తెలిపింది. వ్యక్తిగత, కార్పొరేట్లకు కలిపి మొత్తం రూ.1.29 లక్షల కోట్లు రీఫండ్ చేసినట్లు వెల్లడించింది.

I-T refunds this fiscal
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పన్ను రీఫండ్ గణాంకాలు

ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు రూ.1.29 లక్షల కోట్ల పన్ను రీఫండ్ చేసినట్లు ఆదాయపు పన్ను విభాగం(ఐటీ) బుధవారం ప్రకటించింది. దాదాపు 39.49 లక్షల పన్ను చెల్లింపుదారులు ఈ మొత్తాన్ని పొందినట్లు వివరించింది.

ఇందులో 37,55,428 మంది వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు రూ.34,820 కోట్లు, 1,93,059 కార్పొరేట్లకు రూ.94,370 కోట్లు రీఫండ్ బదిలీ అయినట్లు వివరించింది కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ).

ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు రూ.1.29 లక్షల కోట్ల పన్ను రీఫండ్ చేసినట్లు ఆదాయపు పన్ను విభాగం(ఐటీ) బుధవారం ప్రకటించింది. దాదాపు 39.49 లక్షల పన్ను చెల్లింపుదారులు ఈ మొత్తాన్ని పొందినట్లు వివరించింది.

ఇందులో 37,55,428 మంది వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు రూ.34,820 కోట్లు, 1,93,059 కార్పొరేట్లకు రూ.94,370 కోట్లు రీఫండ్ బదిలీ అయినట్లు వివరించింది కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ).

ఇదీ చూడండి:క్యూ2లో ఎస్​బీఐ నికర లాభం 55 శాతం జంప్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.