ETV Bharat / business

ఎస్​ బ్యాంకు కార్యాలయాల్లో సీబీఐ సోదాలు

author img

By

Published : Mar 9, 2020, 12:24 PM IST

ముంబయిలోని ఎస్​ బ్యాంకుకు సంబంధించిన కార్యాలయాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) సోదాలు నిర్వహిస్తోంది. ఎస్​ బ్యాంకు కుంభకోణానికి సంబంధించి ఆ సంస్థ వ్యవస్థాపకుడి నివాసంలోనూ తనిఖీలు చేస్తోంది.

yes bank
ఎస్​ బ్యాంకు

ఎస్​ బ్యాంకు కుంభకోణంతో సంబంధమున్న పలుచోట్ల కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) సోదాలు నిర్వహిస్తోంది. ముంబయిలోని ఎస్​ బ్యాంకు వ్యవస్థాపకుడు రానా కపూర్​ నివాసంతో పాటు ఆ సంస్థకు చెందిన ఆరు కార్యాలయాల్లో తనిఖీలు చేస్తున్నారు.

రానా కపూర్​ బంధువులకు డీహెచ్​ఎఫ్​ఎల్​ ద్వారా రూ.600 కోట్లు పొందారనే అనే ఆరోపణలు ఉన్నాయి. డీహెచ్​ఎఫ్​ఎల్​కు ఆర్థిక సహకారాన్ని పొడిగించారని.. ఈ విషయంలో కపిల్​ వధవాన్​​తోపాటు కపూర్​ క్రిమినల్​ వివాదంలో చిక్కుకున్నారు.

సీబీఐ దాఖలు చేసిన ఎఫ్​ఐఆర్​ ప్రకారం..

ఈ కుంభకోణం 2018 ఏప్రిల్​-జూన్​ మధ్య ప్రారంభమయింది. అదే సమయంలో డీహెచ్​ఎఫ్ఎల్​లో రూ.3,700 కోట్లు ఎస్​ బ్యాంకు పెట్టుబడులు పెట్టింది. ఇందుకు ప్రతిఫలంగా డీహెచ్​ఎఫ్ఎల్​ ప్రమోటర్​ వధవాన్​.. కపూర్, అతని కుటుంబ సభ్యులకు డబ్బు సమకూర్చారు.

ఇదీ చూడండి: ఎస్​ బ్యాంక్​ వ్యవస్థాపకుడిపై 'మోసం, అవినీతి' కేసులు

ఎస్​ బ్యాంకు కుంభకోణంతో సంబంధమున్న పలుచోట్ల కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) సోదాలు నిర్వహిస్తోంది. ముంబయిలోని ఎస్​ బ్యాంకు వ్యవస్థాపకుడు రానా కపూర్​ నివాసంతో పాటు ఆ సంస్థకు చెందిన ఆరు కార్యాలయాల్లో తనిఖీలు చేస్తున్నారు.

రానా కపూర్​ బంధువులకు డీహెచ్​ఎఫ్​ఎల్​ ద్వారా రూ.600 కోట్లు పొందారనే అనే ఆరోపణలు ఉన్నాయి. డీహెచ్​ఎఫ్​ఎల్​కు ఆర్థిక సహకారాన్ని పొడిగించారని.. ఈ విషయంలో కపిల్​ వధవాన్​​తోపాటు కపూర్​ క్రిమినల్​ వివాదంలో చిక్కుకున్నారు.

సీబీఐ దాఖలు చేసిన ఎఫ్​ఐఆర్​ ప్రకారం..

ఈ కుంభకోణం 2018 ఏప్రిల్​-జూన్​ మధ్య ప్రారంభమయింది. అదే సమయంలో డీహెచ్​ఎఫ్ఎల్​లో రూ.3,700 కోట్లు ఎస్​ బ్యాంకు పెట్టుబడులు పెట్టింది. ఇందుకు ప్రతిఫలంగా డీహెచ్​ఎఫ్ఎల్​ ప్రమోటర్​ వధవాన్​.. కపూర్, అతని కుటుంబ సభ్యులకు డబ్బు సమకూర్చారు.

ఇదీ చూడండి: ఎస్​ బ్యాంక్​ వ్యవస్థాపకుడిపై 'మోసం, అవినీతి' కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.