ETV Bharat / business

ఫలితాలపై ఆశలు- మార్కెట్లకు స్వల్ప లాభాలు

స్టాక్​ మార్కెట్లు లాభాలతో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 92 పాయింట్లు బలపడి.. తిరిగి 39 వేల మార్కును అందుకుంది. నిఫ్టీ 10 పాయింట్లు పెరిగింది.

author img

By

Published : May 22, 2019, 9:44 AM IST

Updated : May 22, 2019, 10:17 AM IST

స్టాక్​ మార్కెట్లు

రేపు సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు నేడు లాభాల్లో ట్రేడవుతున్నాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ దాదాపు 92 పాయింట్లు బలపడింది. ప్రస్తుతం 39,061 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 11 పాయింట్ల లాభంతో 11,720 వద్ద ట్రేడింగ్​ సాగిస్తోంది.

లాభానష్టాల్లో ఉన్నవి..

ఓఎన్​జీసీ, ఇన్ఫోసిస్​, రిలయన్స్​, హెచ్​సీఎల్​ టెక్​, ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్​డీఎఫ్​సీ సన్​ఫార్మా షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.
ఎస్​ బ్యాంకు, ఇండస్​ఇండ్ బ్యాంకు, ఐటీసీ, హెచ్​యూఎల్​, ఐటీసీ, బజాజ్ ఫినాన్స్, టాటా స్టీల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

రూపాయి, ముడి చమురు

నేటి సెషన్ ప్రారంభంలో రూపాయి 4 పైసలు పుంజుకుంది. డాలర్​తో రూపాయి మారకం విలువ ప్రస్తుతం 69.67 వద్ద ట్రేడవుతోంది.

ముడి చమురు ధరల సూచీ-బ్రెంట్​ 0.51 శాతం తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర 71.81 వద్ద కొనసాగుతోంది.

ఆసియాలోని ఇతర ప్రధాన మార్కెట్లన్నీ నేడు మిశ్రమంగా ప్రారంభమయ్యాయి.

రేపు సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు నేడు లాభాల్లో ట్రేడవుతున్నాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ దాదాపు 92 పాయింట్లు బలపడింది. ప్రస్తుతం 39,061 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 11 పాయింట్ల లాభంతో 11,720 వద్ద ట్రేడింగ్​ సాగిస్తోంది.

లాభానష్టాల్లో ఉన్నవి..

ఓఎన్​జీసీ, ఇన్ఫోసిస్​, రిలయన్స్​, హెచ్​సీఎల్​ టెక్​, ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్​డీఎఫ్​సీ సన్​ఫార్మా షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.
ఎస్​ బ్యాంకు, ఇండస్​ఇండ్ బ్యాంకు, ఐటీసీ, హెచ్​యూఎల్​, ఐటీసీ, బజాజ్ ఫినాన్స్, టాటా స్టీల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

రూపాయి, ముడి చమురు

నేటి సెషన్ ప్రారంభంలో రూపాయి 4 పైసలు పుంజుకుంది. డాలర్​తో రూపాయి మారకం విలువ ప్రస్తుతం 69.67 వద్ద ట్రేడవుతోంది.

ముడి చమురు ధరల సూచీ-బ్రెంట్​ 0.51 శాతం తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర 71.81 వద్ద కొనసాగుతోంది.

ఆసియాలోని ఇతర ప్రధాన మార్కెట్లన్నీ నేడు మిశ్రమంగా ప్రారంభమయ్యాయి.

New Delhi, May 22 (ANI): Two labourers of a flour mill in Lawrence Road died after getting stuck inside a tank of the mill. Fire official said, "Victims got inside the tank to clean it. Since the tank was closed for a while now, they might have inhaled the poisonous gas that formed inside the tank."
Last Updated : May 22, 2019, 10:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.