ETV Bharat / business

'ఒన్​ ప్లస్'​ రంగులు మార్చే స్మార్ట్​ఫోన్​​! - oneplus smartphone with color shifting glass technology

కెమెరా ప్రియుల కోసం రంగులు మార్చే స్మార్ట్​ఫోన్​ తేవడానికి 'ఒన్​ ప్లస్​' సన్నాహాలు చేస్తోంది. జనవరి 7 నుంచి 10 మధ్య జరిగే 'సీఈఎన్​ 2020' ఈవెంట్​లో దీనిని పరిచయం చేయనుంది.

oneplus smartphone invisible camera with color shifting glass technology
ఒన్​ ప్లస్​ రంగులు మార్చే స్మార్ట్​ఫోన్​​
author img

By

Published : Jan 4, 2020, 8:13 PM IST

'ఒన్​ ప్లస్​' కలర్​ షిఫ్టింగ్ గ్లాస్​ టెక్నాలజీతో ఓ స్మార్ట్​ఫోన్​ను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ కాన్సెప్ట్​ ఫోన్ ఎలా ఉండబోతుందో వివరిస్తూ ఓ టీజర్​ను కూడా విడుదల చేసింది.

రంగులు మార్చే కెమెరా!

హై ఎండ్​ కార్ల ​సన్​రూఫ్​లు, ఎయిర్​క్రాఫ్ట్​ విండోల్లో ఉపయోగించే 'కలర్​ షిఫ్టింగ్ టెక్నాలజీ'ని 'వన్​ ప్లస్'​ కెమెరాల్లో ఉపయోగిస్తున్నట్లు 'వైర్డ్​' తెలిపింది. ఈ సాంకేతికత కోసం 'వన్​ ప్లస్'​ ప్రముఖ కార్ల కంపెనీ మెక్​ లారెన్​తో కలిసి పనిచేస్తున్నట్లు సమాచారం.

కెమెరాలు కనిపించవ్​..!

'వన్​ ప్లస్​' విడుదల చేసిన టీజర్​ ప్రకారం, ఈ కాన్సెప్ట్ ఫోన్​లో కెమెరాలు కనిపించవు. ఎందుకంటే ఇవి హైఎండ్ గ్లాస్​ కింద ఉంటాయి. కెమెరా యాప్​ ఓపెన్​ చేయగానే ఎలక్ట్రికల్ సిగ్నల్​ ద్వారా హైఎండ్​ గ్లాస్ పారదర్శకంగా మారుతుంది. అప్పుడు ఫొటోలు తీసుకోవడానికి వీలవుతుందని సమాచారం. దీనిపై మరింత స్పష్టత రావాలంటే మరికొంత కాలం వేచిచూడక తప్పదు.

విడుదల ఎప్పుడు?

ప్రతిష్ఠాత్మకంగా తీసుకొస్తున్న ఈ కాన్సెప్ట్​ ఫోన్​ను జనవరిలోనే తీసుకొస్తున్నట్లు 'వన్​ ప్లస్' తన టీజర్​లో పేర్కొంది. జనవరి 7 నుంచి 10వ తేదీల మధ్య జరగనున్న 'సీఈఎస్​ 2020' ఈవెంట్లో ఈ స్మార్ట్​ఫోన్​ను పరిచయం చేయనుంది. ప్రత్యేకించి ఏ రోజున విడుదల చేస్తుందో మాత్రం స్పష్టం చేయలేదు.

ఇదీ చూడండి: ఐటీ శాఖ 2020 క్యాలెండర్​: ఇక పన్ను కట్టడం మర్చిపోరు

'ఒన్​ ప్లస్​' కలర్​ షిఫ్టింగ్ గ్లాస్​ టెక్నాలజీతో ఓ స్మార్ట్​ఫోన్​ను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ కాన్సెప్ట్​ ఫోన్ ఎలా ఉండబోతుందో వివరిస్తూ ఓ టీజర్​ను కూడా విడుదల చేసింది.

రంగులు మార్చే కెమెరా!

హై ఎండ్​ కార్ల ​సన్​రూఫ్​లు, ఎయిర్​క్రాఫ్ట్​ విండోల్లో ఉపయోగించే 'కలర్​ షిఫ్టింగ్ టెక్నాలజీ'ని 'వన్​ ప్లస్'​ కెమెరాల్లో ఉపయోగిస్తున్నట్లు 'వైర్డ్​' తెలిపింది. ఈ సాంకేతికత కోసం 'వన్​ ప్లస్'​ ప్రముఖ కార్ల కంపెనీ మెక్​ లారెన్​తో కలిసి పనిచేస్తున్నట్లు సమాచారం.

కెమెరాలు కనిపించవ్​..!

'వన్​ ప్లస్​' విడుదల చేసిన టీజర్​ ప్రకారం, ఈ కాన్సెప్ట్ ఫోన్​లో కెమెరాలు కనిపించవు. ఎందుకంటే ఇవి హైఎండ్ గ్లాస్​ కింద ఉంటాయి. కెమెరా యాప్​ ఓపెన్​ చేయగానే ఎలక్ట్రికల్ సిగ్నల్​ ద్వారా హైఎండ్​ గ్లాస్ పారదర్శకంగా మారుతుంది. అప్పుడు ఫొటోలు తీసుకోవడానికి వీలవుతుందని సమాచారం. దీనిపై మరింత స్పష్టత రావాలంటే మరికొంత కాలం వేచిచూడక తప్పదు.

విడుదల ఎప్పుడు?

ప్రతిష్ఠాత్మకంగా తీసుకొస్తున్న ఈ కాన్సెప్ట్​ ఫోన్​ను జనవరిలోనే తీసుకొస్తున్నట్లు 'వన్​ ప్లస్' తన టీజర్​లో పేర్కొంది. జనవరి 7 నుంచి 10వ తేదీల మధ్య జరగనున్న 'సీఈఎస్​ 2020' ఈవెంట్లో ఈ స్మార్ట్​ఫోన్​ను పరిచయం చేయనుంది. ప్రత్యేకించి ఏ రోజున విడుదల చేస్తుందో మాత్రం స్పష్టం చేయలేదు.

ఇదీ చూడండి: ఐటీ శాఖ 2020 క్యాలెండర్​: ఇక పన్ను కట్టడం మర్చిపోరు

Guwahati (Assam), Jan 04 (ANI): India is all set to play against Sri Lanka in a three-match T20Is series. The series will begin from January 05. The first T20I match between India and Sri Lanka will be played at Barsapara Cricket Stadium in Assam's Guwahati. While addressing the press conference on January 04, the skipper Virat Kohli spoke about 30 minutes of poor cricket which cost India the ODI World Cup in England during 2019. He said, "I didn't say that it took the sheen of the year as that is a very different way to look at it. I said apart from those '30 minutes' it was a great year for Indian cricket." "As sportsman we understand that it is important to respect that and support to process it in the right direction and also move ahead because all we can do is give our best," Virat added.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.