ETV Bharat / business

ఎల్పీజీ సిలిండర్​ ధర రూ.25 పెంపు - ఇండియన్​ ఆయిల్​ కార్పొరేషన్​

దేశీయంగా ఎల్పీజీ ధరలు మరోసారి పెరిగాయి. సబ్సిడీ లేని సిలిండర్​ ధరపై రూ.25 పెంచింది ఇండియన్​ ఆయిల్​ సంస్థ. తాజా పెంపుతో.. దేశ రాజధాని దిల్లీలో ఒక్కో సిలిండర్​ ధర రూ.719కు ఎగబాకింది.

LPG Cylinder rates hiked Rs.25
రూ.700లకు ఎగబాకిన ఎల్పీజీ సిలిండర్​
author img

By

Published : Feb 4, 2021, 10:31 AM IST

పెట్రోల్‌, నిత్యవసరాల ధరల పెరుగుదలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వినియోగదారులకు.. దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు మరోసారి షాక్​ ఇచ్చాయి. సబ్సిడీ లేని సిలిండర్ ధరపై రూ. 25 పెంచుతున్నట్లు ఇండియన్​ ఆయిల్​ సంస్థ ప్రకటించింది.

ఈ పెంపుతో దేశ రాజధానిలో ప్రస్తుతం రూ.694గా ఉన్న 14.2 కిలోల గ్యాస్ సిలిండర్‌ ధర రూ.719కు పెరిగింది. పెరిగిన ధరలు తక్షణమే అమల్లోకి వచ్చినట్లు స్పష్టం చేసింది చమురు సంస్థ.

పెట్రోల్‌, నిత్యవసరాల ధరల పెరుగుదలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వినియోగదారులకు.. దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు మరోసారి షాక్​ ఇచ్చాయి. సబ్సిడీ లేని సిలిండర్ ధరపై రూ. 25 పెంచుతున్నట్లు ఇండియన్​ ఆయిల్​ సంస్థ ప్రకటించింది.

ఈ పెంపుతో దేశ రాజధానిలో ప్రస్తుతం రూ.694గా ఉన్న 14.2 కిలోల గ్యాస్ సిలిండర్‌ ధర రూ.719కు పెరిగింది. పెరిగిన ధరలు తక్షణమే అమల్లోకి వచ్చినట్లు స్పష్టం చేసింది చమురు సంస్థ.

ఇదీ చదవండి: మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.