ETV Bharat / business

ఐఫోన్ 'ఎస్​ఈ ప్లస్'​ విడుదల ఆలస్యం!

author img

By

Published : Apr 24, 2020, 3:09 PM IST

ప్రముఖ స్మార్ట్ ఫోన్​ తయారీ సంస్థ యాపిల్​ తన కొత్త ఐఫోన్ 'ఎస్​ఈ ప్లస్​' విడుదలను వాయిదా వేసింది. ఇంతకీ ఈ బడ్జెట్​ ఫోన్​ను ఎప్పుడు మార్కెట్​లోకి తెస్తుందో తెలుసా?

iPhone SE Plus likely to be launched in second half of 2021
2021 ద్వితీయార్ధంలో యాపిల్​ ఐఫోన్​ 'ఎస్​ఈ ప్లస్'​

ప్రముఖ లగ్జరీ గాడ్జెట్స్​ తయారీ దిగ్గజం యాపిల్​ తన కొత్త ఐఫోన్​ 'ఎస్​ఈ ప్లస్​'ను 2021 ప్రథమార్ధంలో మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేసింది. అయితే ఇప్పుడు ఈ స్మార్ట్​ఫోన్​ను 2021 ద్వితీయార్ధంలో భారత మార్కెట్​లోకి తీసుకురానుందట యాపిల్​ సంస్థ.

తక్కువ బడ్జెట్​లోనే అధునాతన ఫీచర్లు ఉండడం ఐఫోన్​ ఎస్​ఈ ప్లస్ ప్రత్యేకత.

ఫీచర్లు ఇలా ఉండొచ్చు

  • 5.5 లేదా 6.1 అంగుళాల డిస్​ప్లే
  • ఫ్రంట్​ ఫేసింగ్​ కెమెరా
  • మైక్రోఫోన్​, స్పీకర్​
  • ఏ 13 ప్రాసెసర్​

ఇందులో ఫేస్​ ఐడీ ఉండదు. ఈ ఫోన్ ధరపైనా ఇంకా స్పష్టత లేదు. అయితే యాపిల్​ ప్రధాన ఫోన్ల కంటే తక్కువ ధర ఉండొచ్చని అంచనా. 64జీబీ వేరియంట్​కు రూ.42,500 ప్రారంభ ధరతో ఐఫోన్ ఎస్​ఈని విడుదల చేసింది.

ఇదీ చదవండి: మాంద్యం మేఘాలు: సెన్సెక్స్ 500 పాయింట్లు పతనం

ప్రముఖ లగ్జరీ గాడ్జెట్స్​ తయారీ దిగ్గజం యాపిల్​ తన కొత్త ఐఫోన్​ 'ఎస్​ఈ ప్లస్​'ను 2021 ప్రథమార్ధంలో మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేసింది. అయితే ఇప్పుడు ఈ స్మార్ట్​ఫోన్​ను 2021 ద్వితీయార్ధంలో భారత మార్కెట్​లోకి తీసుకురానుందట యాపిల్​ సంస్థ.

తక్కువ బడ్జెట్​లోనే అధునాతన ఫీచర్లు ఉండడం ఐఫోన్​ ఎస్​ఈ ప్లస్ ప్రత్యేకత.

ఫీచర్లు ఇలా ఉండొచ్చు

  • 5.5 లేదా 6.1 అంగుళాల డిస్​ప్లే
  • ఫ్రంట్​ ఫేసింగ్​ కెమెరా
  • మైక్రోఫోన్​, స్పీకర్​
  • ఏ 13 ప్రాసెసర్​

ఇందులో ఫేస్​ ఐడీ ఉండదు. ఈ ఫోన్ ధరపైనా ఇంకా స్పష్టత లేదు. అయితే యాపిల్​ ప్రధాన ఫోన్ల కంటే తక్కువ ధర ఉండొచ్చని అంచనా. 64జీబీ వేరియంట్​కు రూ.42,500 ప్రారంభ ధరతో ఐఫోన్ ఎస్​ఈని విడుదల చేసింది.

ఇదీ చదవండి: మాంద్యం మేఘాలు: సెన్సెక్స్ 500 పాయింట్లు పతనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.