ETV Bharat / business

రూ.50వేలకు చేరువైన 10 గ్రాముల బంగారం ధర

బంగార, వెండి ధరలు బుధవారం భారీగా పెరిగాయి. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.647 ఎగబాకింది. వెండి ధర కిలోకు ఏకంగా రూ.51 వేలు దాటింది.

author img

By

Published : Jul 1, 2020, 5:46 PM IST

gold price today
బంగారం ధరలు పైపైకి

బంగారం ధర బుధవారం రూ.647 పెరిగింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.49,908 పలుకుతోంది.

అంతర్జాతీయంగా పసిడి ధరలు పెరగటం వల్ల.. ఆ ప్రభావం దేశీయంగా పడినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

వెండి ధర ఏకంగా కిలోకు రూ.1,611 (దిల్లీలో) పెరిగింది. కిలో ధర ప్రస్తుతం రూ.51,870 వద్దకు చేరింది.

అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్సు బంగారం ధర 1,788 డాలర్లకు పెరిగింది. వెండి ఔన్సుకు 18.34 డాలర్లకు చేరింది.

ఇదీ చూడండి:వ్యాట్​ భారీగా పెంపు- బంగారం, కార్ల దుకాణాలు కిటకిట

బంగారం ధర బుధవారం రూ.647 పెరిగింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.49,908 పలుకుతోంది.

అంతర్జాతీయంగా పసిడి ధరలు పెరగటం వల్ల.. ఆ ప్రభావం దేశీయంగా పడినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

వెండి ధర ఏకంగా కిలోకు రూ.1,611 (దిల్లీలో) పెరిగింది. కిలో ధర ప్రస్తుతం రూ.51,870 వద్దకు చేరింది.

అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్సు బంగారం ధర 1,788 డాలర్లకు పెరిగింది. వెండి ఔన్సుకు 18.34 డాలర్లకు చేరింది.

ఇదీ చూడండి:వ్యాట్​ భారీగా పెంపు- బంగారం, కార్ల దుకాణాలు కిటకిట

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.