ETV Bharat / business

స్వల్పంగా తగ్గిన పసిడి ధర- నేటి లెక్కలివే...

బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. మేలిమి పుత్తడి 10 గ్రాములకు రూ. 85 క్షీణించగా.. కిలో వెండి ధర రూ. 144 పెరిగింది.

author img

By

Published : Jun 22, 2020, 6:12 PM IST

Gold slips Rs 85; silver rises Rs 144
స్వల్పంగా తగ్గిన పసిడి.. నేటి ధరలు ఇవే

బంగారం ధర సోమవారం స్వల్పంగా తగ్గింది. 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి.. 85 రూపాయలు తగ్గి దేశ రాజధాని దిల్లీలో రూ.48,811కు చేరింది.

వెండి ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయి. దిల్లీలో కిలో వెండి రూ. 144 పెరిగి రూ. 49,736కు చేరింది.

అంతర్జాతీయ మార్కెట్​లో బంగారం రేటు ఔన్సుకు 1,746 యూఎస్​ డాలర్లుగా ట్రేడవుతుండగా.. వెండి ధర 17.83 యూఎస్​ డాలర్లుగా ఉంది.

ఇదీ చూడండి:చైనాతో 2 యుద్ధాలు.. గెలిచే దాకా వెనక్కితగ్గొద్దు!

బంగారం ధర సోమవారం స్వల్పంగా తగ్గింది. 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి.. 85 రూపాయలు తగ్గి దేశ రాజధాని దిల్లీలో రూ.48,811కు చేరింది.

వెండి ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయి. దిల్లీలో కిలో వెండి రూ. 144 పెరిగి రూ. 49,736కు చేరింది.

అంతర్జాతీయ మార్కెట్​లో బంగారం రేటు ఔన్సుకు 1,746 యూఎస్​ డాలర్లుగా ట్రేడవుతుండగా.. వెండి ధర 17.83 యూఎస్​ డాలర్లుగా ఉంది.

ఇదీ చూడండి:చైనాతో 2 యుద్ధాలు.. గెలిచే దాకా వెనక్కితగ్గొద్దు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.